మెదక్

ఇవి టైంపాస్​ గ్రామ సభలు : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

కౌడిపల్లి, వెలుగు : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని ఎమ్మెల్యే సునీతా రెడ్డి విమర్శించారు. శుక్ర

Read More

గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రక్తదానం

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న నేపథ్యంలో శుక్రవ

Read More

కిక్ బాక్సింగ్ క్రీడాకారుడికి పురస్కారం

సంగారెడ్డి టౌన్ , వెలుగు : హైదరాబాద్ లోని బిర్లా మందిర్ సైన్స్ మ్యూజియంలో కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్, మాస్టర

Read More

ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్​లో పేరు రాలేదని సెల్​టవర్​ఎక్కిన యువకుడు

దుబ్బాక, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్​లో పేరు లేదని ఓ యువకుడు సెల్​టవర్​ఎక్కి హల్​చల్​చేశాడు. ఈ సంఘటన దుబ్బాక మునిసిపాలిటీలోని లచ్చపేట వార్డులో జరిగ

Read More

ఏడాదిలోపు రింగ్​రోడ్డు ఏర్పాటు చేస్తా : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు : వచ్చే ఏడాది జనవరి 26 లోపు హుస్నాబాద్​కు రింగ్​రోడ్డు ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. శుక్రవారం హుస్నా

Read More

మెదక్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.-146 లక్షలతో స్రీట్ వెండర

Read More

పోస్టాఫీస్​ తెరవరు.. కార్డులు పంచరు

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని పోస్టాఫీస్​ ప్రతిరోజు మూసే ఉంటుంది. వచ్చిన లెటర్లు, పార్సల్స్​ను ఎవరూ పంపిణీ చేయకపోవడంతో నెలల తరబడి పెండింగ్​లో నే ఉ

Read More

సింగూరు ప్రాజెక్టు నుండి మంజీర బ్యారేజీకి నీటి విడుదల

సింగూరు ప్రాజెక్టు నుండి మంజీర బ్యారేజీకి  రెండవ విడత నీటిని విడుదల చేశారు అధికారులు. రెండవ విడతలో భాగంగా  ఘణపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చే

Read More

రిపబ్లిక్​ డే కు ఏర్పాట్లు చేయాలె : రాహుల్​రాజ్, మనుచౌదరి

కలెక్టర్లు రాహుల్​రాజ్, మనుచౌదరి మెదక్​టౌన్, వెలుగు: రిపబ్లిక్​డే వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ అధికారులను ఆద

Read More

ప్రజల సమక్షంలోనే అర్హులను గుర్తించాలి: సునీతా లక్ష్మారెడ్డి

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కౌడిపల్లి, వెలుగు: ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల అర్హులను గుర్తించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

Read More

అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం : దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్​మండలంలోని

Read More

ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తా : రోహిత్​రావు

ఎమ్మెల్యే రోహిత్​రావు మెదక్​టౌన్, వెలుగు: ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం పట్టణంలో

Read More

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : ​రాహుల్​ రాజ్​

కలెక్టర్ ​రాహుల్​ రాజ్​ రేగొడ్, వెలుగు: రేషన్​కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని పలు

Read More