
మెదక్
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి : శరత్
సంగారెడ్డి టౌన్ , వెలుగు : ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో
Read Moreఎంగిలిపూల బతుకమ్మ ఏర్పాట్లకు వెళ్లి.. చెరువులో మునిగి ముగ్గురు మృతి
సిద్దిపేట జిల్లా జగదేవపూర్మండలం తీగుల్లో విషాదం న్యాయం చేయాలని మృతదేహాలతో బంధువుల ఆందోళన జగదేవపూర్, వెలుగ
Read Moreఅక్టోబర్ 15న హుస్నాబాద్లో.. ప్రజా ఆశీర్వాద సభ
సభకు ఏర్పాట్లు పూర్తి సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచార నగారాను మోగించడానికి సిద
Read Moreప్రవళికది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ హత్యే: పొన్నం ప్రభాకర్
వరంగల్ విద్యార్థిని ప్రవళికది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సెంటిమెంట్
Read Moreకేసీఆర్ సభ కోసం పంట నాశనం చేసిన దళితరైతు
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈనెల 15న నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభ కోసం ఓ దళితరైతు పంటను నాశనం చేశారు. ఎకరం భూమిలో త
Read Moreపదేండ్లైనా పనులు పూర్తి చేయలె: చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్, వెలుగు : కరువు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో నీళ్లు పారించేందుకు ఏళ్ల తరబడి పోరాడామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
Read Moreబీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి
మెదక్, పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్లోచేరారు. శుక్రవారం యూసు
Read Moreపదేళ్ల ప్రగతిని గడపగడపకు తెలపాలి: మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్100 సీట్లు గెలుస్తుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారంపట్టణంలోని జ
Read Moreకరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులు
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు
Read Moreదుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే: రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశా
Read Moreఎన్నికల నిర్వహణ ..సజావుగా జరగాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ సంగారెడ్డి టౌన్ ,వెలుగు : ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ చెప్పారు
Read Moreమద్యం మత్తులో పచ్చి చికెన్ తిన్నడు.. గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి
శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట పంచాయతీ పరిధిలోని రాములు తండాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పచ్చి చికెన్ తినేందుకు ప్రయత్నించగా
Read Moreకాంగ్రెస్ ఎన్ని డబ్బులు పంచినా గెలిచేది బీఆర్ఎస్సే : హరీష్ రావు
కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో  
Read More