
మెదక్
మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు(12) ఉన్నార
Read Moreకవితపై రేవంత్ ప్రచారం.. కేవలం బురదజల్లే ప్రయత్నం మాత్రమే : రఘునందన్ రావు
రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పొద్దున లేస్తే బీజేపీపైన బురద చల్లే
Read Moreగణేష్ మండపాల్లో ముస్లింల అన్నదానం
గణేష్ చతుర్థి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని వినాయకుడి మండపం వద్ద మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం సోదరులు గణేషుడి వద్ద అన్నదానం చేశారు. దీనికి సంబ
Read Moreమైనంపల్లితో కాంగ్రెస్ నేతల భేటీ.. మెదక్, మల్కాజ్గిరి సీట్లపై చర్చలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఇప్
Read Moreగీత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీ ఘనపూర
Read Moreఐక్య ఉద్యమాలతోనే అధికారం : బీసీ కుల సంఘ నాయకులు
సిద్దిపేట టౌన్, వెలుగు: ఐక్య ఉద్యమాల ద్వారానే అధికారాన్ని సాధిస్తామని బీసీ కులసంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని విపంచి కళానిల
Read Moreఇండ్లు ఉన్నోళ్లకూ గృహలక్ష్మి.. చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు
లేనోళ్ల దరఖాస్తులు బుట్టదాఖలు పక్కదారి పడుతున్న పథకం సంగారెడ్డి/కొండాపూర్, వెలుగు :పేదల కోసం ప్రవేశపెట్టిన
Read Moreబీజేపీని గద్దె దించేందుకే ఇండియా కూటమిలో చేరినం : చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్, వెలుగు : మహిళల కోసం ఇప్పుడే కొత్తగా బిల్లు పెట్టినట్టు బీజేపీ గొప్పలు చెప్పుకోవడం ఎన్నికల స్టంట్ అని , ఆ బిల్లును తమ పార్టీ నాయకురా
Read Moreమైనంపల్లి రాజీనామాతో...మెదక్ లో మారనున్న సీన్
మెదక్, వెలుగు : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నా
Read Moreలోకల్గా ఇల్లు, ఆఫీసు.. ఆశావహుల ఏర్పాట్లు
సెగ్మెంట్లలో ఏర్పాటు చేసుకుంటున్న ఆశావహులు సిద్దిపేట జిల్లాలో అన్ని పార్టీల నేతలు బిజీ సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తమ అ
Read Moreవినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చి విగత జీవిగా మారాడు
మెదక్ టౌన్, వెలుగు : వినాయకులను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో జరిగింది. మెదక్ టౌన్ సీఐ
Read Moreగుండెపోటుతో వార్డుబాయ్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
సిద్దిపేట రూరల్, వెలుగు : ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వార్డుబాయ్ గా పనిచేసే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పరిహారం కోసం హాస్పిటల్ లో ముందు అతని క
Read Moreచెరువులో చేపలను చంపేందుకు విష ప్రయోగం
ఆందోళన వ్యక్తంచేస్తున్న మత్స్యకారులు సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని చౌడు చెరువులో చేపలను చంపేందుకు విష ప
Read More