
మెదక్
ఆస్తి గొడవలో అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు
కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఆస్తి గొడవతో అన్నపై సొంత తమ్ముడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. గ్రామాని
Read Moreఇంటర్ స్టూడెంట్ పై లైంగిక దాడి?
తెలిసిన వ్యక్తితో మాట్లాడుతుండగా బెదిరించి తీసుకెళ్లిన నిందితుడు ప్రైవేట్ వెంచర్లో అత్యాచారం నిందితుడి వేటలో జగదేవ్ పూర్ పో
Read Moreదళితబంధు పంచాయితీ.. లబ్ధిదారులు ఎక్కువ.. యూనిట్లు తక్కువ
లబ్ధిదారులు ఎక్కువ.. యూనిట్లు తక్కువ అనుచురులకే ఇచ్చేలా చూస్తున్న నేతలు &nb
Read Moreఈ చెంబును చూపించి రూ. 10 లక్షలు కొట్టేశారు
రాగి పాత్రలతో అద్భుతాలు సృష్టిస్తానని....తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించొచ్చని నమ్మబలుకుతూ మోసగిస్తున్న పలువురిని సిద్దిపేట జిల్లా పోలీ
Read Moreఅరేయ్ ఏంట్రా ఇది..కారంపొడిని కూడా వదలరా..
తినే వస్తువు నుంచి..ఆఖరుకు నేత్తిమీద రాసుకునే నూనే వరకు కల్తీ చేస్తూ కొందరు కేటుగాళ్లు జేబులు నింపుకుంటున్నారు. దీంతో ఏ తినే వస్తువును చూసినా..ఇందులో
Read Moreఉచిత విద్యుత్ను ఉత్త విద్యుత్గా మార్చిన కాంగ్రెస్: మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ను ఉత్త విద్యుత్గా మార్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు ఓర్వ
Read Moreరూ.కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన: గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో రూ.కోటితో చ
Read Moreవ్యాధుల పట్ల అలర్ట్గా ఉండాలి: చందూనాయక్
కౌడిపల్లి, వెలుగు : వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ డీఎంహెచ్వో చందూనాయక్ సూచించారు. మ
Read Moreవిజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు.. వేలల్లో కండ్లకలక బాధితులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 86 డెంగీ కేసులు నమోదు వేలల్లో కండ్లకలక బాధితులు కానరాని దోమల మందు స్ప్రే, ఫాగింగ్ అవగాహన కార్యక్రమాలూ అంతంత మాత్రమే
Read Moreప్రభుత్వ స్కీంల్లో పేదలకు అన్యాయం:బీఆర్ఎస్ కార్యకర్తలు
తమను పట్టించుకోవడం లేదని కేసీఆర్, ముత్తిరెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో నిరసన
Read Moreకాళ్లు మొక్కుతం సారూ.. ట్రిపుల్ఆర్ కు భూములియ్యం
మెదక్ (శివ్వంపేట), వెలుగు : ‘‘సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. మా భూములు సర్వే చేయకండి.. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ దాని మీదనే బతు
Read Moreకొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ.90 లక్షలు
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.90,21,539 వచ్చింది. గురువారం ఈవో బాలాజీ ఆధ్
Read Moreగజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల లొల్లి
గజ్వేల్, వెలుగు: గజ్వేల్కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల గురించి చర్చించేందు
Read More