మెదక్

పట్టా మార్పిడి ఎందుకు చేస్తలేరు?

సిద్దిపేట రూరల్, వెలుగు: చనిపోయిన తమ భర్తల పేరిట ఉన్న పట్టాలను తమ పేరుపై ఎందుకు చేయడం లేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్‌కు చెందిన మహిళల

Read More

చట్టపరమైన చర్యలు తీసుకుంటం..తహసీల్దార్ హెచ్చరిక

కంది, వెలుగు :  ఇసుక అక్రమ ఫిల్టర్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కంది తహసీల్దార్​ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కంది మండలంలోని బ్యాత

Read More

దారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని  గ్రామస్తులు కొట్టి చంపారు.  హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ  ఘట

Read More

భగీరథ కంప్లీట్ కాక ..పైసలకే నీళ్లు..

నల్లా బిల్లులు కట్టేందుకు ఆసక్తి చూపని ప్రజలు  ఎనిమిది మున్సిపాలిటీల్లో  రూ.15.54 కోట్లు పెండింగ్ వసూళ్లపై ఫోకస్‌ చేయని అధికారుల

Read More

మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కోవర్టు భయం

మెదక్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు కోవర్టు భయం పట్టుకుంది. ఓవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు, మరోవైపు ఎవరు కోవర్టులు, ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారో తెలియని క

Read More

ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య తన కుటు

Read More

గ్రామాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యం

కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల జహీరాబాద్, వెలుగు:  దేశంలోని మారుమూల గ్రామాలు, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర పశ

Read More

అనారోగ్యంతో కొడుకు.. బెంగతో తండ్రి మృతి

మెదక్​ , వెలుగు : మెదక్​ జిల్లా మెదక్​ మండలం కూచన్​పల్లిలో ఒకే రోజు తండ్రీకొడుకులు చనిపోయారు. కూచన్​పల్లికి చెందిన పడాల రమేశ్ (48) కు రెండు కిడ్నీలు ద

Read More

ఆలయ భూములు అర్రాస్!

     244 ఎకరాలను సాగు చేసుకుంటున్న 154 మంది రైతులు      బహిరంగ వేలం వేస్తామన్న ఎండోమెంట్​ ఆఫీసర్లు  &nb

Read More

రూ. 2లక్షల నగదుతో నవవధువు జంప్

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. బంధాలు, అనుబంధాల కంటే, ఆస్తి, ఐశ్వర్యమే ముఖ్యమనుకుంటున్నారు. మనుషులను  అస

Read More

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

జహీరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం జహీరాబాద్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జహీ

Read More

ఎకరాకు రూ.3.50 లక్షలే.. కొత్త చెరువు భూసేకరణలో సర్కారు వివక్ష

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: నారాయణ ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనూరు మండలం ఎనక్‌ పల్లి, ఇరాక్‌ పల్లి గ్రామాల మధ్య చెరువు నిర్మాణానికి చర్య

Read More

మేడ్చల్ జిల్లాలో పేలిన సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంటిలోని సామాన్లు పూర్తిగా దగ్

Read More