మెదక్

కొమురవెల్లిలో ఎండలోనే భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆదివార వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కోనేరులో స్

Read More

ఎమ్మెల్యే అండతోనే అక్రమ ఇసుక రవాణా

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్  కొల్చారం, వెలుగు: ఎమ్మెల్యే మదన్​రెడ్డి అండతోనే హల్దీవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన

Read More

నర్సింగ్​ విద్యార్థి హత్య కేసు.. అనిల్​ విచారణలో సంచలన విషయాలు

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్​రి చెందిన నర్సింగ్​ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  జూన్​ 10 న రాత

Read More

బ్లడ్ స్టాక్ లేదు..సంగారెడ్డిలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత ఏర్పడింది.  ఎవరైనా దాతలు ముందుకొచ్చి రక్తదానం చేస్తే తప్ప బాధితు

Read More

vikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారు తెలిపిన వివరాలు.. జూన్ 10

Read More

గొంతుకోసి, కళ్లను స్క్రూడ్రైవర్​తో పొడిచి.. యువతి దారుణ హత్య

యువతి హత్య వికారాబాద్​ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్​కి చెందిన శిరీష(19) అనే యువతి ఇంటర్​ చదువు

Read More

ఫ్రీడం ఫైటర్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్

మెదక్ (వెల్దుర్తి), వెలుగు: తమ భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫ్రీడం ఫైటర్​ కుటుంబ సభ్యులు ఆరోపించారు.  వారి వివరాల

Read More

జాబ్​మేళాలో 1,758 మంది ఎంపిక

దుబ్బాక, వెలుగు: సింధు భారతి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్​రావు సహకారంతో దుబ్బాక కేఆర్​ఆర్​ గార్డెన్​లో శనివారం నిర్వహించిన

Read More

రెవెన్యూ డివిజన్ల పోరు..ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్న చేర్యాల ప్రజలు

రామాయంపేటలో 76 రోజులుగా జేఏసీ దీక్షలు రెండు రోజుల బంద్ సక్సెస్ తిగుల్ మండలం కోసం 314 రోజులుగా నిరసనలు సిద్దిపేట, మెదక్, వెలుగు: ఒకప్పుడు న

Read More

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్ వీ పోలిమర్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలో రియాక్టర్ పేలి.. పెద్

Read More

పండుగ కోసం ఊరెళ్తే దొంగలు పడ్డారు.. 12 తులాల బంగారం, 25 తులాల వెండి మాయం..

సిద్దిపేట రూరల్, వెలుగు: పండుగ కోసం ఊరికి వెళ్లితే దొంగలు ఇల్లును దోచేసిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన

Read More

నీటిపండుగకు సింగూరు దూరం..ఏళ్లుగా మొదలేకాని సంగారెడ్డి కాల్వ నిర్మాణం

మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్​, మెదక్​ జిల్లా వనదుర్గ(ఘన్​పూర్) ప్రాజెక్ట్​ సాగునీటి దినోత్సవాలకు నోచుకోలేదు.

Read More

రైలు కింద పడి బీఆర్ఎస్ రాష్ట్ర నేత మృతి

శంకర్​పల్లి,  వెలుగు: బీఆర్ఎస్​ రాష్ట్ర నాయకుడు లక్ష్మారెడ్డి(55) శంకర్​పల్లిలో రైలు కింద పడి చనిపోయారు. వికారాబాద్​ రైల్వే పోలీసుల వివరాల ప్రకార

Read More