
మెదక్
ప్రపంచంలోనే తొలి 3డీ దేవాలయం..తెలంగాణలో
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 3డీ దేవాలయం తెలంగాణలో నిర్మాణం కానుంది. హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రా టెక్ ఈ 3డీ ప్రింటెడ్ ఆలయ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే : హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లేనని మంత్రి హరీష్ రావు అన్నారు. 2023 జూన్ 1 గురువారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ తల్ల
Read Moreవడ్లను తరలించాలని.. రైతులు కన్నెర్ర
లారీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,
Read Moreఅంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా పటాన్చెరు..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, వెలుగు: ఒకప్పుడు కాలుష్యానికి చిరునామాగా ఉండే పటాన్ చెరును గేటెడ్ కమ్యూనిటీలు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్
Read Moreహెచ్సీఎల్ టెక్బీలో ఉద్యోగాలు
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ పూర్తి చేసిన 2022-–23 బ్యాచ్ స్టూడెంట్లకు హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో సాఫ్
Read Moreదశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలె..జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..
సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జడ్పీ
Read Moreవడ్లు తడుస్తున్నా లారీలొస్తలేవ్.. కాంటా పెట్టి మిల్లులకు పంపాలని రైతుల ధర్నా
నెట్వర్క్, వెలుగు : అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడిసిపోతున్నా.. మిల్లులకు తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని రైతులు మండిపడ్డారు. మం
Read Moreజూన్ 2న యాక్షన్ ప్లాన్ ప్రకటన..జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జూన్ 2న కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం పట
Read Moreఐదేండ్లైనా.. హామీలు తీర్చట్లే!
కలెక్టరేట్ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు బోర్లు, చెట్లకు పరిహారం ఇస్తలే.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తలే కలెక్టరేట్ వద్ద పలుమార్లు
Read Moreమెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా..మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి
పాపన్నపేట,వెలుగు: వచ్చే ఎన్నికల్లో మెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవా
Read Moreపార్లమెంట్ ఓపెనింగా.. మోడీకి పట్టాభిషేకమా
హుస్నాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమం చూస్తుంటే ప్రధాని మోడీ పట్టాభిషేకం చేసుకున్నట్లుగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెం
Read Moreమూసివేత దిశగా పీజీ కాలేజీ! తొమ్మిదేండ్లుగా ఫండ్స్ ఇయ్యని సర్కారు
సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పీజీ కాలేజీ మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో ఐదు
Read Moreతరుగు పేరుతో నిలువు దోపిడీ
నర్సాపూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి
Read More