మెదక్

ప్రపంచంలోనే తొలి 3డీ దేవాలయం..తెలంగాణలో

ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 3డీ దేవాలయం తెలంగాణలో నిర్మాణం కానుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రా టెక్ ఈ 3డీ ప్రింటెడ్ ఆలయ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే : హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఎటు చూసినా నీళ్లేనని మంత్రి హరీష్ రావు అన్నారు. 2023 జూన్ 1 గురువారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ తల్ల

Read More

వడ్లను తరలించాలని.. రైతులు కన్నెర్ర

లారీలు లేక ఎక్కడి  ధాన్యం అక్కడే  ఎమ్మెల్యే మదన్​ రెడ్డి  సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,

Read More

అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా పటాన్‌చెరు..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్​చెరు, వెలుగు: ఒకప్పుడు కాలుష్యానికి చిరునామాగా ఉండే పటాన్‌ చెరును గేటెడ్ కమ్యూనిటీలు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్

Read More

హెచ్‌‌సీఎల్‌‌ టెక్‌‌బీలో ఉద్యోగాలు

సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ పూర్తి చేసిన 2022-–23 బ్యాచ్ స్టూడెంట్లకు హెచ్‌‌సీఎల్ టెక్‌‌బీ ఆధ్వర్యంలో సాఫ్

Read More

దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలె..జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జడ్పీ

Read More

వడ్లు తడుస్తున్నా లారీలొస్తలేవ్.. కాంటా పెట్టి మిల్లులకు పంపాలని రైతుల ధర్నా

నెట్‌వర్క్‌, వెలుగు :  అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడిసిపోతున్నా.. మిల్లులకు తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని రైతులు మండిపడ్డారు. మం

Read More

జూన్​ 2న యాక్షన్ ప్లాన్‌ ప్రకటన..జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ​సాధన కోసం జూన్​ 2న కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ తెలిపారు. మంగళవారం పట

Read More

ఐదేండ్లైనా.. హామీలు తీర్చట్లే!

కలెక్టరేట్ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు  బోర్లు, చెట్లకు పరిహారం ఇస్తలే.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తలే కలెక్టరేట్ వద్ద పలుమార్లు

Read More

మెదక్​ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా..మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి

పాపన్నపేట,వెలుగు: వచ్చే ఎన్నికల్లో మెదక్​ ఖిల్లాపై  కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  మంగళవా

Read More

పార్లమెంట్ ఓపెనింగా.. మోడీకి పట్టాభిషేకమా

హుస్నాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమం చూస్తుంటే ప్రధాని మోడీ పట్టాభిషేకం చేసుకున్నట్లుగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెం

Read More

మూసివేత దిశగా పీజీ కాలేజీ! తొమ్మిదేండ్లుగా ఫండ్స్ ఇయ్యని సర్కారు

సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పీజీ కాలేజీ మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో ఐదు

Read More

తరుగు పేరుతో నిలువు దోపిడీ

నర్సాపూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని  టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి

Read More