
మెదక్
జర్నలిజానికి మచ్చ తేవద్దు : విరాహత్ అలీ
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గజ్వేల్, వెలుగు: జర్నలిస్టుల పేరుతో దోపిడీకి పాల్పడుతూ పవిత్రమైన వృత్తికి మచ్చ తెస్తున్న నకిలీ ము
Read Moreఅమరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మెదక్ టౌన్, వెలుగు: అమరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగ
Read Moreభద్రత మన అందరి బాధ్యత : ఎంవీఐ శంకర్ నారాయణ
ఎంవీఐ శంకర్ నారాయణ సిద్దిపేట, వెలుగు: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం జ
Read Moreరెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆత్మగౌరవ పోరాటం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవ పోరాటమని జనగామ ఎమ్మెల్యే పల్
Read Moreప్రొటోకాల్ పేరుతో దుష్ప్రచారం చేస్తే ఊరుకోం
కాంగ్రెస్ నాయకులు. నర్సాపూర్, వెలుగు: ప్రొటోకాల్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. నర్సాపూ
Read Moreసంగారెడ్డి జిల్లాలో 32 కిలోల గాంజా పట్టివేత
మునిపల్లి, వెలుగు : మూడు వెహికల్స్ లో గంజాయి తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. మునిపల్లి ప
Read Moreమల్లన్నసాగర్ వద్దన్నా గత సర్కార్ వినలే.. పెద్ద ప్రాజెక్టులతో భూకంపాలకు అవకాశం : ఎమ్మెల్సీ కోదండరాం
సిద్దిపేట, వెలుగు : మల్లన్న సాగర్ రిజర్వాయర్ను 50 టీఎంసీలతో నిర్మించాల్సిన అవసరం లేదని చెప్పినా అప్పటి
Read Moreమెదక్ జిల్లాలో నేషనల్ హైవేపై చిరుత మృతి
చేగుంట, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత చనిపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో నేషనల్ హైవే –44 పై జరిగింది. కొన్నే
Read Moreఎమ్మెల్సీ బరిలో జిల్లా నేతలు..ముగ్గురికి ఖరారు.. ప్రయత్నాల్లో మరో ఇద్దరు
మెదక్/సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా న
Read Moreభూసేకరణ ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఎం.మను చౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎ
Read Moreబ్యాంక్ లింకేజీ త్వరగా పూర్తిచేయాలి : మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్
సిద్దిపేట టౌన్, వెలుగు: బ్యాంకులు లింకేజ్ ల టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యం
Read Moreమాదక ద్రవ్యాల నిర్మూలనలో సంగారెడ్డి జిల్లాకు గుర్తింపు
సంగారెడ్డి టౌన్, వెలుగు: మాదక ద్రవ్యాల నిర్మూలనలో సంగారెడ్డి జిల్లా ముందుందని స్టేట్ నార్కోటిక్ బ్యూరో
Read Moreపెండింగ్ వేతనాలు చెల్లించాలి..నల్ల బ్యాడ్జీలు ధరించి ఈజీఎస్ ఉద్యోగుల నిరసన
మెదక్, వెలుగు : పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) లో పనిచేసే ఈజీఎస్ ఉద్యోగులు బుధవారం నల్ల బ్య
Read More