
మెదక్
సీపీఎం నేతల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: ప్రభుత్వం పేదల ప్రజలకు, రైతులను న్యాయం చేసేదాక పోరాటం ఆగదని సీపీఎం నేతలు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండ
Read Moreభూములు చదును చేసేందుకు వెళ్తున్న రైతుల అడ్డగింత
శివ్వంపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్ లో కస్టోడియన్ భూములు చదును చేసేందుకు వెళ్తున్న రైతులను పోలీసులు గురువారం అడ్డుక
Read Moreఖేడ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు : ఖేడ్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం ఖేడ్ పట్టణంలోని ఒకటో వార్డులో ఫార్మేషన్ రోడ్డ
Read Moreబ్యాంక్ లింకేజీ లోన్లతో ఆర్థిక స్వావలంబన
జిల్లాలో 13,064 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు 2024 - 25 లోన్ల టార్గెట్ రూ.592.62 కోట్లు ఇప్పటికే రూ.454.53 కోట్లు మంజూరు చిరు వ్యాపారా
Read Moreమంజీరా నదిలో మునిగి రైతు మృతి
మెదక్ జిల్లా పొడ్చన్ పల్లిలో విషాదం పాపన్నపేట,వెలుగు: ప్రమాదవశాత్తూ నదిలో మునిగి రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్
Read Moreనవాపేట్ గ్రామాంలో ధర తగ్గిందని టమాటకు నిప్పు
శివ్వంపేట, వెలుగు : టమాట రేటు భారీ స్థాయిలో పడిపోవడంతో రైతులు పంటను అమ్మలేక అలాగే వదిలేస్తున్నారు. కిలో టమాట అమ్మితే రూపాయి కూడా రావడం లేదన్న బాధతో ఓ
Read Moreఆర్జీయూకేటీ ఓఎస్డీగా ప్రొ. మురళీ దర్శన్ బాధ్యతలు
బాసర, వెలుగు: బాసరలోని ఆర్జీయూకేటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా ప్రొఫెసర్ మురళీ దర్శన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఓఎస్డీ మురళీ దర్శన్ మాట్లా
Read Moreపారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : పొన్నం ప్రభాకర్
కోహెడ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయిస్తామని,
Read Moreస్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని
Read Moreమెదక్ జిల్లాలో న్యూ ఇయర్ సందడి .. ఆలయాలు, చర్చిలకు పోటెత్తిన భక్తులు
సిద్దిపేట, సంగారెడ్డి టౌన్, మెదక్ టౌన్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. కుటుంబాలతో సహా ఆలయాలు, చర్చిల్లో
Read Moreసంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 282 మందిపై కేసు
సంగారెడ్డి టౌన్, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ 282 మంది పట్టుబడినట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబ
Read Moreసీఎం ను కలిసిన నీలం మధు
పటాన్చెరు, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిని హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకుడునీలం మధు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్
Read Moreఫుల్లుగా మద్యం తాగేశారు .. ఐదురోజుల్లో రూ. 40.63 కోట్ల అమ్మకాలు
నాన్వెజ్, కేసులకు రూ. 25 కోట్ల ఖర్చు జిల్లాలో జోష్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సిద్దిపేట, వెలుగుః న్యూ ఇయర్ ఎక్సయిజ్ శాఖలో జోష్ పెంచ
Read More