
మెదక్
మెదక్ జిల్లాలో రూ.18.19 కోట్లతో అదనపు ట్రాన్స్ఫార్మర్లు
మెదక్ జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ శంకర్ మెదక్, వెలుగు: రాబోయే రోజుల్లో అంతరాయం లేకుండా, మెరుగైన విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో రూ.18.19 కోట్ల
Read Moreవిద్యా వైద్య రంగాలకు పెద్దపీట
మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్ లో 150 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన జోగిపేట, వెలుగు: ఆందోల్ నియోజకవర్గం విద్య, వైద
Read Moreఆర్థిక విధ్వంసంతోనే స్కీమ్ల అమలులో జాప్యం : పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అందుకే కొన్ని స్కీమ్ల అమలుకు జాప్యం జరుగుతోందని మ
Read Moreప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలి : దామోదర రాజనర్సింహ
జోగిపేట, పుల్కల్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆందోల్, పుల్కల్మండలాల్లో పర్యటించారు.
Read Moreచేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రికి వినతి
చేర్యాల, వెలుగు: చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ బుధవారం జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొంగు
Read Moreనర్సాపూర్ ఫారెస్ట్ పార్కులో ట్రెక్కింగ్
మెదక్, నర్సాపూర్, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. డీఎఫ్వో జోజి
Read Moreరెడ్డిపల్లి కేజీబీవీలో తనిఖీలు చేసిన కలెక్టర్
మెదక్, వెలుగు: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం చేగుంట మండలం రెడ్డిపల్లిలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూ
Read Moreయాసంగి పంటకు నీళ్లివ్వండి .. మంత్రి ఉత్తమ్కు మాజీమంత్రి హరీశ్రావు లెటర్
సిద్దిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మూడు రిజర్వాయర్ల నుంచి
Read Moreమల్లన్న పాలక వర్గం ఏర్పాటుపై గందరగోళం
8 మందితో ఒక జాబితా విడుదల 6 స్థానాలకు మరో నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లతో అయోమయం సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి
Read Moreఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లలో తనిఖీలు
చేర్యాల, వెలుగు : మండల కేంద్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లలో మంగళవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు (టీజీఎంసీ) బండారి రాజ్కుమార్ తనిఖీలు నిర్వ
Read Moreప్రతి రైతుకు న్యాయం చేస్తాం : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) కోసం భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు న్యాయం చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు.
Read More'వాసవి మా ఇల్లు' సేవలు అభినందనీయం : టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: వాసవి మా ఇల్లు పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట
Read Moreస్టూడెంట్స్కు పౌష్టికాహారం అందించాలి : రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న
కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్కు పౌష్టికాహారాన్ని అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న అన్నారు. మ
Read More