మెదక్

వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ

శివ్వంపేట, వెలుగు : మండలంలోని పిలుట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ రవి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​ను ఆదివారం ఎంపీ రఘునందన్ రావు ప్

Read More

కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో పురుగులు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో చనిపోయిన జెర్రి, పురుగులు కనిపించాయి. ఆదివారం హైదరాబాద్ కు చెందిన భక్తులు పులిహోర కొనుగోలు చేయగా అ

Read More

బీజేపీ బలపడడం ప్రమాదకరం

రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నరు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం&n

Read More

స్టూడెంట్స్​లో సృజనాత్మకత పెంచాలి ​రాహుల్​రాజ్​

కలెక్టర్ ​రాహుల్​రాజ్​ మెదక్​టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లు స్టూడెంట్స్​లో సృజనాత్మకత పెంచాలని కలెక్టర్​రాహుల్​సూచించారు. ఆద

Read More

యాసంగిలో వరి సాగుకే మొగ్గు

యాసంగిలో ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు    విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు సిద్ధమవుతున్న వ్యవసాయ అధికారులు మెదక్, సిద్దిపేట, స

Read More

కన్‌‌సాన్‌‌పల్లిలో డివైడర్‌‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

23 మందికి గాయాలు జోగిపేట, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌‌పైకి దూసుకెళ్లడంతో 23 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమా

Read More

సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలి : ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

మెదక్, వెలుగు: సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలని, ఆ దిశగా స్టూడెంట్స్​శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మె

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్ద శంకరంపేట, వెలుగు: విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వంపెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని

Read More

కేసీఆర్‌‌ కీర్తిని ఎవరూ తుడిచిపెట్టలేరు : మాజీమంత్రి హరీశ్‌‌రావు

కొందరు దొంగలు పార్టీలోకి వచ్చి పందికొక్కుల్లా తినిపోయిన్రు బయటకు వెళ్లిన వారిని మళ్లీ పార్టీలో చేర్చుకోం సిద్దిపేట, వెలుగు : ప్రాణాలను ఫణంగా

Read More

మెదక్ జిల్లాలో సర్కార్ బడుల్లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్

స్టూడెంట్లలో శాస్త్రీయ దృక్పథం పెంపొదించడమే లక్ష్యం కలెక్టర్ రాహుల్​రాజ్​ ప్రత్యేక శ్రద్ధ మెదక్, వెలుగు: జిల్లాలోని సర్కార్​బడుల్లో చదివే స్

Read More

మీకు తెలుసా : తెలంగాణలో కంచి ఆలయాన్ని పోలిన ఆలయం ఉంది.. హైదరాబాద్ సిటీకి దగ్గరలోనే..!

 హైదరాబాద్​ మహా నగరానికి కూత వేటు దూరంలో..  శతాబ్దాల చరిత్ర గల ఆలయం భక్తుల నిత్య పూజలతో అవ్యక్త అనుభూతిని కలిగిస్తోంది.. తమిళనాడు రాష్ట్రంలో

Read More

సంగారెడ్డిలో బ్రిడ్జిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు  హైవే బ్రిడ్జ్ ను ఢీకొట్టింది.  ప్రమాద సమయ

Read More

మల్లేపల్లిలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు

కొండాపూర్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో స్టూడెంట్స్​ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం విద్యా కమిషన్ ద్వారా ఆరా తీస్తుంది. గురువారం రాష్ట్ర విద్యా క

Read More