మెదక్

ఆందోల్​ సెగ్మెంట్​ అభివృద్ధికి ప్రాధాన్యత : దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ రేగోడ్, వెలుగు: ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తానని మంత్రి  దామోదర్  రా

Read More

మున్సిపాలిటీకి నిధుల కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే సునీత రెడ్డి

నర్సాపూర్, వెలుగు:  నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ

Read More

సమస్యలు పరిష్కరించండి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించా

Read More

317 జీవోతో నష్టపోయిన ఉద్యోగులకు త్వరలోనే న్యాయం

టీఎన్జీవో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సంగారెడ్డి టౌన్, వెలుగు: 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం లభిస్తుందని

Read More

లారీని ఢీకొట్టిన కంటెయినర్‌‌‌‌.. ఇద్దరు మృతి

మరో ముగ్గురికి గాయాలు సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివారులో ప్రమాదం సదాశివపేట, వెలుగు : టైర్‌‌‌‌ పంక్చర్‌‌&zwnj

Read More

బాలికపై లైంగికదాడి..నిందితుడికి పదేండ్ల జైలు

సంగారెడ్డి సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు రామచంద్రాపురం, వెలుగు : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధి

Read More

కల్లు చోరీ చేశాడని జరిమానా.. వ్యక్తి సూసైడ్‌‌‌‌

తొగుట/దౌల్తాబాద్‌‌‌‌, వెలుగు : ఈత కల్లు దొంగతనం చేశాడని జరిమానా విధించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ

Read More

సర్కార్​ నౌకరీలకు కేరాఫ్​ అక్కన్నపేట

సర్కారు ఉద్యోగ సాధనలో అక్కన్నపేట ప్రత్యేకం  ఎక్కువ శాతం మంది టీచర్ ఉద్యోగాలపై ఆసక్తి ప్రతి డీఎస్సీలోనూ సత్తా చాటుతున్న అభ్యర్థులు మ

Read More

నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్,వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడిందని ప్రభుత్వ పథకాల అమలులో ఖేడ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Read More

మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యం : చుక్క రాములు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల

Read More

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయ

Read More

కొమురవెల్లిని అభివృద్ధి చేస్తాం : మంత్రి కొండా సురేఖ 

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఆద

Read More

రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం : దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. జోగిపేటలో వ

Read More