మెదక్

మెదక్​ జిల్లాలో కొత్త సార్లొస్తున్నరు

మెదక్​ జిల్లాలో 310 పోస్టులు ఖాళీ డీఎస్సీ రిజల్ట్​ రావడంతో భర్తీకి అవకాశం 1:3 లెక్కన సర్టిఫికెట్ల పరిశీలన 9న నియామక పత్రాల జారీ మెదక్, వ

Read More

దుబ్బాకలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ..

దుబ్బాక: సిద్దిపేట జిల్లా  దుబ్బాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభా

Read More

రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులు అయ్యి ఉండే ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులందరికి త్వరలోనే ర

Read More

హుస్నాబాద్​ను సుందరంగా మారుస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​, వెలుగు : హుస్నాబాద్​ను సుందర ప్రదేశంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. బుధవారం రాత్రి ఆయన హుస్నాబాద్​లోని గాంధీ జంక్షన్

Read More

మంత్రి కాన్వాయ్ ​ఢీకొని ముగ్గురికి గాయాలు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం సమీపంలో బుధవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మ

Read More

హోంగార్డ్ గోపాల్ కు మెరుగైన చికిత్స

ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.. కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ ని

Read More

శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఏడుపాయల

ఆకర్షణీయంగా మండపం తయారు..పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఎమ్మెల్యే పాపన్నపేట, చిలప్ చెడ్, వెలుగు :  శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏడుపాయల ముస్తాబై

Read More

అనాథ వృద్ధులకు దసరా కానుక

బగిలీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ  నర్సాపూర్, వెలుగు : వృద్ధాశ్రమంలో  ఆశ్రయం పొందుతూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వృద్ధుల

Read More

పెన్షన్ డబ్బుల్లో కోత..జీపీ ఎదుట బాధితుల ఆందోళన

కౌడిపల్లి, వెలుగు : ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల్లో రూ.16 కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామ పంచాయతీ వద్ద మంగళవార

Read More

పండగకు ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి : ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి మెదక్​ టౌన్​, వెలుగు : దసరా పండగకు తమ ఊర్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా పోలీసులకు సమాచ

Read More

కాలుష్య కంపెనీపై చర్యలు తీసుకోవాలి

కలెక్టరేట్​ వద్ద రంగాయిపల్లి వాసుల ఆందోళన మెదక్, వెలుగు : కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మనోహరాబాద్ మండ

Read More

శివ్వంపేట మండలంలో ఎక్సైజ్ ఆఫీసర్ల తనిఖీలు

శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలంలో గంజాయి అమ్మకాలపై ' గుప్పు  మంటున్న గంజాయి' శీర్షికతో మంగళవారం  'వెలుగు' పేపర్​లో వచ్చి

Read More

అడవి పందుల కోసం వేసిన వైరు తగిలి రైతు మృతి

కొడంగల్​, వెలుగు: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, అడవిపందుల నుంచి పంటను కాపాడుకునేందుకు మరోరైతు ఏర్పాటు చేసిన కరెంట్​ కంచె తగిలి స్పాట్​లో

Read More