ఎంజీ కామెట్ ​బ్లాక్​స్టార్మ్ ​వచ్చేసింది

ఎంజీ  కామెట్ ​బ్లాక్​స్టార్మ్ ​వచ్చేసింది

ఎంజీ ఎలక్ట్రిక్​ కార్ ​కామెట్​ బ్లాక్​స్మార్ట్​ ఎడిషన్  జేఎస్​డబ్ల్యూ మోటార్​ ఇండియా ద్వారా హైదరాబాద్​లో మంగళవారం విడుదలయింది. దీని ధర రూ.ఐదు లక్షల నుంచి మొదలవుతుంది.  బ్యాటరీ రెంట్​ కిలోమీటర్​కు రూ.2.50 ఉంటుంది.  

దీనిలోని17.4 కిలోవాట్​అవర్​ బ్యాటరీని ఒక్కసారి చార్జ్​చేస్తే  230 కిలోమీటర్ల మైలేజ్ ​ఇస్తుంది. 10.25-అంగుళాల టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, నాలుగు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.