
కూకట్పల్లి, వెలుగు: మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం కూకట్పల్లిలోని తులసీవనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5కె రన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభించారు. తర్వాత స్థానికులతో కలిసి రన్లో పాల్గొన్నారు.
టూరిజం కార్పొరేషన్చైర్మన్పటేల్ రమేశ్రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ఇన్ చార్జి బండి రమేశ్, శేరిలింగంపల్లి ఇన్ చార్జ్జగదీశ్వర్గౌడ్, హఫీజ్పేట కార్పొరేటర్పూజితగౌడ్, లీడర్లు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివచౌదరి, రమణ, సలీం, ఆసిఫ్ పాల్గొన్నారు.