ప్రతి రెవెన్యూ విలేజ్కు ఒక అధికారి : మంత్రి పొంగులేటి

 ప్రతి రెవెన్యూ విలేజ్కు  ఒక అధికారి : మంత్రి పొంగులేటి

కొత్త ఆర్వోఆర్ చట్టం దేశానికే ఆదర్శంగా ఉండబోతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్ మెంట్ అధికారులతో మంత్రి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. త్వరలో కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు.

Also Read :- మోదీకి కేజ్రీవాల్ సవాల్

 గత పదేండ్లుగా భూమి ఉన్న ప్రతీరైతు ఇబ్బంది పడ్డాడని చెప్పారు. ప్రతి రెవెన్యూ విలేజ్ కు అధికారిని నియమించబోతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లు ముఖ్యమంత్రితో సమావేశమై..సమగ్ర విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. భూమి ఉన్న ప్రతీరైతుకు భరోసా ఇస్తామన్నారు పొంగులేటి.