జీపీ ఆఫీస్​ను సందర్శించిన మంత్రి

జీపీ ఆఫీస్​ను సందర్శించిన మంత్రి

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్​శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు అందజేసిన వినతులను స్వీకరించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.