కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాలను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్, కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, చింతకుంట, లక్ష్మీ పూర్ గ్రామాలను కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ గ్రామాలన్నీ కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నందున అభివృద్ధి వేగంగా చేయచ్చని పొన్నం సూచించారు.
ALSO READ | జమిలి ఎన్నికలతో.. బీజేపీ దేశాన్ని కబళించాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి