హైదరాబాద్: త్వరలోనే గ్రూప్4 ఫైనల్సెలెక్షన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టుతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇవాళ గాంధీభవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్4 అభ్యర్థులు మంత్రిని కలిశారు. 2022 డిసెంబర్లో గ్రూప్4 నోటిఫికేషన్ వచ్చిందని, ఫైనల్రిజల్ట్ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఫైనల్రిజల్ట్ను ప్రకటించాలన్నారు. త్వరలోనే గ్రూప్4 అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి, తీపి కబురు అందిస్తమని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తీపికబురు అందిస్తుంది: మంత్రి తుమ్మల
- హైదరాబాద్
- October 7, 2024
లేటెస్ట్
- IND vs BAN: కొత్త ఆటగాళ్లలో మనదే పైచేయి.. పాక్ వరల్డ్ రికార్డు బ్రేక్
- Dipa Karmakar: తప్పుకుంటున్నా.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా జిమ్నాస్ట్
- దసరా పండగ వేళ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్
- హైదరాబాద్లో MIM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడి
- ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ
- IND vs PAK: ఆట తక్కువ.. వేషాలు ఎక్కువ: డగౌట్లో పాక్ ఆల్రౌండర్ వెర్రి నవ్వులు
- రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలె: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి
- V6 DIGITAL 07.10.2024 EVENING EDITION
- సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వాటర్ఫ్లో
- కేసీఆర్ క్యాంపు ఆఫీస్ను ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
Most Read News
- హైకమాండ్ అండతో రేవంత్ జోష్. !
- IND vs BAN: ఇది భారత జట్టు కాదు.. ఐపీఎల్ టీమ్: పాక్ మాజీ క్రికెటర్
- Mahindra&Mahindra: కార్ల అమ్మకాల్లో మహీంద్రా టాప్..టాటా మోటార్స్ను దాటేసింది
- న్యూఢిల్లీ రిచ్చెస్ట్ రైల్వేస్టేషన్ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్
- ENG vs PAK 1st Test: ఇది పిచ్ ఏంట్రా.. తారు రోడ్డు: ఇంగ్లండ్ - పాక్ తొలి టెస్టుపై నెట్టింట జోకులు
- Viral Video: జిల్లా మేజిస్ట్రేట్కే నకిలీ బిస్లెరి వాటర్ సప్లయ్..కంపెనీపై బుల్డోజర్ చర్య
- IND vs PAK, Women's T20 World Cup 2024: టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్కు గాయం
- మెరీనా బీచ్లో తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. 100 మందికి పైగా గాయాలు
- Maharaja: నిర్మాతలకి సూపర్ హిట్ సక్సెస్ ఇచ్చాడు.. ఖరీదైన BMW కార్ పట్టాడు..
- 45 మంది ప్రయాణికులను కాపాడి.. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్