
యాదాద్రి, వెలుగు : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఉత్తమ్తండ్రి పురుషోత్తంరెడ్డి దశదిన కర్మ గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి ఫొటోకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు.