
సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ ఛేంజ్(ఎంఓఈఎఫ్ సీసీ), ఢిల్లీ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మార్చి 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య 33: సైంటిస్ట్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్డీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మార్చి 30 ఆఖరు.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.