![నర్సంపేట అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/07/mla-donthi-madhava-reddy-started-construction-work-of-cc-road-in-saireddypally-of-nekkonda-mandal_losXJwdFma.jpg)
నెక్కొండ, వెలుగు : రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టనుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, మార్కెట్కమిటీచైర్మన్ రావుల హరీశ్రెడ్డి, ఎంపీటీసీ వినయకుమారిశ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ అశోక్, లీడర్లు హరిప్రసాద్, శివకుమార్ తదితరులున్నారు