
గంగాధర, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్గౌడ్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి న్యూ ఇయర్ విషెష్ చెప్పి సత్కరించారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.