గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

హైదరాబాద్ : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడు  మోతిలాల్ నాయక్  గత కొన్ని రోజులుగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరాహారదీక్ష చేపట్టాడు. గాంధీ ఆస్పత్రిలో అమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించదానికి బల్మూర్ వెంకట్ అక్కడికి చేరుకున్నారు. ఓయూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేయాగా.. గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. స్టూడెంట్స్ వి వాంట్ జస్టిస్ అంటూ.. వంద శాతం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ని డిమాండ్ చేశారు.