న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. మోదీ చిరకాల స్వప్నం.. ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన.. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కమిటీ నివేదికకు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటానికి ఈ కమిటీ చేసిన సిఫార్సులను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మంత్రి మండలి సమావేశంలో జమిలీ ఎన్నికల (వన్ నేషన్= వన్ ఎలక్షన్) విధానానికి సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపి చట్టరూపం దాలిస్తే.. దేశంలో 100 రోజుల్లోనే లోక్ సభ, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి.
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం
- దేశం
- September 18, 2024
లేటెస్ట్
- EY పూణె ఉద్యోగి మృతిపై.. ఆమె తల్లి రాసిన లేఖ వైరల్..విచారణకు కేంద్రం ఆదేశం
- Duleep Trophy 2024: మూడు ఇన్నింగ్స్ల్లో రెండు డకౌట్లు.. దులీప్ ట్రోఫీలోనూ అయ్యర్ విఫలం
- పోలీస్ స్టేషన్లో భారీ కొండచిలువ.. ముళ్లకంచెలో చిక్కుకుంది పాపం..
- ఇండియన్ కబడ్డీ క్రీడాకారిణి ప్రీతి ఆత్మహత్య కేసులో భర్తకు 9 ఏళ్ల జైలు
- IND vs BAN 2024: పంత్కు కోపం తెప్పించిన బంగ్లాదేశ్ వికెట్ కీపర్.. ఏం జరిగిందంటే..?
- బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన రోగులు
- తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ ఎంక్వైరీకి అయినా రెడీ.. టీటీడీ మాజీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి..
- ఆర్టికల్ 370 రద్దుపై పాక్ రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..అమిత్షా ఆగ్రహం
- హాట్ టాపిక్గా మారిన కేసులో ట్విస్ట్.. నార్సింగి పోలీస్ స్టేషన్కు జానీ భార్య..
- తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలి.. షర్మిల సంచలన ట్వీట్
Most Read News
- మీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపేనా..? కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం తీసుకొచ్చింది..
- ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. కారణం ఏంటంటే..?
- వరంగల్లో జోరుగా.. వీడియోకాల్ ఫ్రాడ్స్
- బుల్డోజర్లతో నేలమట్టం : మంచిర్యాల జిల్లాలో 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత
- 10రోజుల్లో 800కోట్ల రూపాయల మద్యం తాగేశారు...
- నమ్మలేని నిజం : టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది
- ఆర్టీసీ బస్సుకు పెళ్లి కూతురిగా ముస్తాబు..కన్నీటితో తుది వీడ్కోలు
- రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం.. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు
- తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
- పాకిస్తాన్ లో 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ.. ఇండియాలో రిలీజ్