న్యూఢిల్లీ: యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ కు 15 వేల మంది మనోళ్లను మోదీ ప్రభుత్వం పంపుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘‘ఇంతకుముందు చాలామంది దేశ యువత ఏజెంట్ల చేతుల్లో మోసపోయి రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్కు మనోళ్లను పంపుతున్నది. ఇది చాలా దారుణం” అని ట్వీట్ చేశారు. ‘‘మోదీ సర్కార్లో నిరుద్యోగం దారుణంగా పెరిగిందనడానికి ఈ ఘటనలే నిదర్శనం. ఉపాధి కోసం మన దేశ పౌరులు యుద్ధ భూమిలోకి కూడా వెళ్తున్నారు. వాళ్ల ప్రాణాలనే పణంగాపెడుతున్నారు” అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్
- దేశం
- October 5, 2024
లేటెస్ట్
- జోగులాంబ అమ్మవారికి ఎంపీ డీకే అరుణ పూజలు
- రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి.. సంతాపం తెలిపిన ఎన్టీఆర్
- డిజిటల్ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ బదావత్ సంతోష్
- జగిత్యాల జిల్లా కోరుట్ల 2 టౌన్ ఎస్సై శ్వేత సస్పెండ్.. కారణం ఇదే..
- రామగుండం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
- ఇస్రోను సందర్శించిన విద్యార్థులు
- ఎన్సీసీ ట్రైనింగ్ క్యాంప్
- సుజాతనగర్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
- వెంకట్రావుపేటలో క్రీడాకారులకు దుస్తులు పంపిణీ
- నీళ్లు వస్తలేవని ఖాళీ బిందెలతో నిరసన
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- Health tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే..రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- KBC: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్