న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజ్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నవంబర్ 1న ‘ముహురత్ ట్రేడింగ్’ ను నిర్వహించనున్నాయి. కొత్త సంవత్ 2081 ను ఆహ్వానించనున్నాయి. దీపావళి రోజు మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ, ఒక గంట పాటు ‘ముహురత్ ట్రేడింగ్’ ను ఎక్స్చేంజీలు నిర్వహిస్తుంటాయి. దీపావళి రోజు షేర్లు కొంటే మంచిదనే సెంటిమెంట్ ప్రజల్లో ఉండడమే ఇందుకు కారణం. నవంబర్ 1 న సాయంత్రం 6 నుంచి 7 వరకు ముహురత్ ట్రేడింగ్ జరుగుతుంది. 15 నిమిషాల ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది.
నవంబర్ 1న ముహురత్ ట్రేడింగ్
- బిజినెస్
- October 21, 2024
లేటెస్ట్
- బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్తో కఠినంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..
- టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్రెడ్డి
- తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ
- ఎస్సీ బాయిస్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు
- వికారాబాద్ జిల్లా అభివృద్దికి VUDA ఏర్పాటు
- పేద విద్యార్థికి అండగా సాఫ్ట్వేర్ ఉద్యోగి
- ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్ జీతాలు ఇస్తలేడు .. కాంట్రాక్ట్డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన
- నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స్టోర్ రూమ్ లో మంటలు...తప్పిన ప్రమాదం..
Most Read News
- మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..
- ఒక్క హిట్ పడగానే రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడా..?
- రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
- Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..
- టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి
- రతన్ టాటా పట్టిందల్లా పసిడే
- HYDRA: ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
- అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్
- సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్