సెల్‌‌‌‌బే స్టోర్ ప్రారంభం

సెల్‌‌‌‌బే స్టోర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌‌‌‌బే రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో తన కొత్త షోరూమ్‌‌‌‌ను శుక్రవారం ప్రారంభించింది. ఇక్కడ మొబైల్ హ్యాండ్‌‌‌‌సెట్‌‌‌‌లు, యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్‌‌‌‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు,  వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అమ్ముతారు. ఈ  సందర్భంగా  సంస్థ  పలు ఆఫర్లను ప్రకటించింది. బ్రాండెడ్ నెక్‌‌‌‌బ్యాండ్ కేవలం రూ. 99లకు సొంతం చేసుకోవచ్చు.

 మొదటి 1000 కస్టమర్లకు ఆండ్రాయిడ్ టీవీని రూ.ఎనిమిది వేలకు ఇస్తారు. కొన్ని బ్రాండెడ్ టీవీ లతో సౌండ్ బార్​ను ఉచితంగా ఇస్తారు.  కేవలం రూ.ఆరు వేలకు అండ్రాయిడ్​ఫోన్​ను కొనుక్కోవచ్చు.