మణిపూర్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

మణిపూర్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

మణిపూర్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా బిరెన్ సింగ్ రెండోసారి ప్రమాణం చేశారు. ఆయనతో పాటు.. ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా.. ఈ కార్యక్రమంలో పాల్గొని.. బిరెన్ సింగ్ తో పాటు.. కేబినెట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్ లో బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది.