
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ( March 7) మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , నారా లోకేష్ , బీజేపీ శాసనపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు , ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తో కలిసి రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు నాగబాబు కు శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ | AP News: ఒకే వేదికపై చంద్రబాబు.. దగ్గుబాటి.. ఎమోషనల్ గా హగ్ చేసుకున్నారు