నల్గొండ

పటిష్టంగా పోలీస్​ భరోసా అమలు : ఎస్పీ కె.నరసింహ

మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ  సూర్యాపేట, వెలుగు : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ కె.న

Read More

హెచ్​సీయూ భూములు వేలం వేయొద్దు

యాదాద్రి, వెలుగు : హెచ్​సీయూ భూములను వేలం వేయొద్దని సీపీఎం, బీజేవైఎం వేర్వేరుగా డిమాండ్ చేశాయి. యూనివర్సిటీ వద్ద నిర్వహించే ధర్నాకు మంగళవారం వెళ్లడాని

Read More

80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

యాదాద్రి, వెలుగు : 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం మాసాన్​పల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మ

Read More

ఎమ్మెల్యే కాన్వాయ్​లో అదుపు తప్పిన వాహనం

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్

Read More

సన్న బియ్యంపై చిల్లర రాజకీయాలు చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : పేదవాడి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన సన్న బియ్యం స్కీమ్‌‌పై ఫొటోల పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెం

Read More

డెడ్ స్టోరేజీకి చేరువలో మూసీ రిజర్వాయర్

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు  622 అడుగులకు చేరిన వాటర్ లెవల్​ ప్రాజెక్టును వేధిస్తున్న లీకేజీల సమస్య  సూర్యాపేట

Read More

ఎమ్మెల్యే జైవీర్​గన్‎మెన్లకు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్: నాగార్జునసాగర్​ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి కాన్వాయ్​లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‎లోని స్కార్పియో వాహనం కంట్రోల్

Read More

సన్న బియ్యం స్కీమ్ నిరుపేదల ఆత్మగౌరవ పథకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట

Read More

ప్రభుత్వ రుణమాఫీ ఫ్లెక్సీ కాంట్రాక్ట్.. సికింద్రాబాద్​ ప్రింటర్స్​కు దక్కిన టెండర్

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లా రుణమాఫీ, రైతు భరోసా ఫ్లెక్సీ తయారీని సికింద్రాబాద్​కు చెందిన ప్రింటర్​ దక్కించుకున్నారు. సర్కారు నిర్ణయించిన ర

Read More

టెంపుల్ సిటీలోనే వేద పాఠశాల.. వైటీడీఏ నుంచి 15 ఎకరాలు ఆలయానికి బదిలీ

నిర్మాణానికి రూ. 23.79  కోట్లు కేటాయింపు   వైటీడీఏ నుంచి 15  ఎకరాలు ఆలయానికి బదిలీ   ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించనున్న ప

Read More

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘటన

హాలియా, వెలుగు: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరాటిగూడెంలో సోమవారం జరిగింది.

Read More

వడ్ల కొనుగోలుకు రెడీ .. కోతలు జరిగే ప్రాంతాల్లో ముందుగా సెంటర్లు

గన్నీలు.. ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: యాసంగి సీజన్‌‌లో వడ్ల  కొనుగోలుకు సెంటర్లను గుర్తించారు.  

Read More

శ్రీ విశ్వావసులో దండిగా వానలు .. నల్గొండ జిల్లాలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రావణాలు..

యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తీపి, చేదుల కలయికగా ఉంటుందని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆస్థాన సిద్ధాంతి

Read More