
నల్గొండ
2047 వరకు దేశంలో బీజేపీదే అధికారం : మనోహర్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు : 2047 వరకు దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి జ్యోసం చెప్పారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపా
Read Moreఊట్కూరులో గుడి నిర్మాణానికి సహకరిస్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, వెలుగు : శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో నిర్వహించనున్న శివాంజనేయ ఆలయం నిర్మాణానికి సహకరిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
Read Moreప్రభాకర్ రావు వస్తే మీరంతా జైలుకే : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్.. అమృత్ స్కీంలో స్కాం ఎక్కడ జరిగింది? యాదాద్రి, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు అమెరికా నుంచి
Read Moreపక్కా వివరాల కోసం డిజిటల్ క్రాప్ సర్వే
ఈ సీజన్ నుంచే పనులు ప్రారంభం సర్వేకు పొలం వద్దకు వెళ్లాల్సిందే కచ్చితమైన వివరాల కోసం టెక్నాలజీ బాట సర్వే నంబర్ల వారీగా పంటల ఫొటోలు డ
Read Moreరైతన్న, నేతన్నలను కాపాడుకుంటం : తుమ్మల నాగేశ్వర్రావు
రూ.2 లక్షలకుపైగా ఉన్న లోన్లను సైతం మాఫీ చేస్తాం యాదాద్రి, వెలుగు : ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా రైతులు, నేతన్నలను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక
Read Moreసమాచారం లేకుండా మూసీ గేట్లు ఓపెన్.. నీటిలో చిక్కుకున్న కూలీలు
మూడు గంటలపాటు శ్రమించి ఒడ్డుకు చేర్చిన పోలీసులు నీటిలో కొట్టుకుపోయిన 20 పశువులు సూర్యాపేట, వెలుగు : ఆఫీసర్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికల
Read Moreప్రభుత్వ భూమి.. ఫ్యామిలీ పేరిట పట్టా!
సూర్యాపేట జిల్లాలో ధరణి ఆపరేటర్ల అక్రమాలు హుజుర్ నగర్ లో 36.23 ఎకరాలు కుటుంబసభ్యులపై నమోదు చేసిన ఆపరేటర్ కోదాడలో డబ్బులు తీసుకుని &
Read Moreహెచ్చరికలు లేకుండా మూసీ గేట్లు ఓపెన్.. వరదలో కొట్టుకుపోయిన 20 గేదెలు
నల్లగొండ: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పొటెత్తడంతో అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయి
Read Moreటీచర్ పోస్టుకు అప్లై చేసుకోండి
గరిడేపల్లి, వెలుగు : మండలంలోని గడ్డిపల్లి మోడల్ స్కూల్ లో స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవర్ లీ బేస్డ్ కింద కామర్స్ చెప్పేందుకు అర్హులైన అభ్యర్థు
Read Moreనారసింహుడిని దర్శించుకున్న ఎస్ఈసీ
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ ఆఫీసర్లు యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి
Read Moreరైతును చెరువులోకి లాక్కెళ్లిన గేదె .. నీటిలో మునిగి రైతు మృతి
మోత్కూరు, వెలుగు : ఓ రైతును గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో అతడు నీటిలో మునిగి చనిపోయాడు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన నాగపురి రామనర
Read Moreఅట్రాసిటీ కేసుల్లో అందని పరిహారం !
చెల్లింపుల్లో జాప్యం ఎఫ్ఐఆర్నమోదులో కొందరికి.. చార్జ్షీటు లెవల్లో మరికొందరికి ఇవ్వలే రూ.30 లక్షలకు పైగా పెండింగ్ యాదాద్రి, వెలుగు
Read Moreతెలుగు యూనివర్సిటీ పేరు మార్చొద్దు
యాదాద్రి, వెలుగు : పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చవద్దని జిల్లా ఆర్య వైశ్య సంఘం కోరింది. ఈ మేరకు శుక్రవారం అడిషనల్ కలెక్టర్గంగా
Read More