నల్గొండ

జూలై14న యాదగిరిగుట్టలో వనమహోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 14న వనమహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆదివారం ఒక ప్

Read More

వ్యవసాయ పనులు చేసిన ఎమ్మెల్యే

నకిరేకల్, వెలుగు :  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ పనులు చేశారు. ఆదివారం ఉదయం తన వాహనంలో ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పొ

Read More

నల్గొండ జిల్లాలో గంజాయి మూలాలు ఎక్కడ..?

పోలీస్ శాఖకు సవాల్​గా మారిన అక్రమ రవాణా గతంలో అరకు, వైజాగ్​లో స్పెషల్​ఆపరేషన్​  అంతటితో ఆగిపోయిన పరిశోధన  మళ్లీ మహారాష్ట్ర, ఒడిశా,

Read More

టాయిలెట్ వస్తుందని పోలీస్​స్టేషన్ గోడ దూకి దొంగ పరార్

గరిడేపల్లి: పోలీస్ స్టేషన్ గోడదూకి ఓ దొంగ పారిపోయాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.  ఇటీవల  మండలంలోని గడ్డిపల్లి, రంగాప

Read More

సింగపూర్ బీచ్లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ లో మృతి చెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్ లో పవన్.. తా

Read More

ప్రిన్సిపల్ రూంలో బీరు బాటిల్స్.. మద్యం తాగుతూ వేధిస్తుందని విద్యార్థుల నిరసన

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా బాలెంల వెల్ఫేర్ హాస్టల్ ఎదుట శనివారం విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ శైలజను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రిన

Read More

పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలి 

బీజేపీ నాయకులు  నల్గొండ, వెలుగు : జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడ

Read More

తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది : అజ్మీరా కిషన్ నాయక్ 

బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్  యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికి కోల్పోయిందని, వచ్చే ఎన్ని

Read More

స్కూల్​ ప్రిన్సిపాల్​పై కలెక్టర్ ఆగ్రహం

యాదాద్రి, వెలుగు : బాలికల రెసిడెన్షియల్​స్కూల్ ప్రిన్సిపాల్​పై కలెక్టర్​హనుమంతు జెండగే సీరియస్​ అయ్యారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న సమయంలో స్టాఫ్​నర్స

Read More

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన కార్మికులు

నార్కట్​పల్లి, వెలుగు : మాజీ ఎంపీటీసీ సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లో  రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భవన నిర్మాణ కార

Read More

ఉద్యానవన పంటల సాగు పెంచాలి : కలెక్టర్ తేజస్ నందలాల్

సూర్యాపేట, వెలుగు :  జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంచాలని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్ర

Read More

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం

Read More

పార్థీ గ్యాంగ్​పై ఫైరింగ్..పెద్ద అంబర్‌‌పేట్‌‌ ఔటర్‌‌ రింగు రోడ్డు వద్ద హైడ్రామా

12 కిలోమీటర్లు వెంబడించి పట్టుకోబోయిన పోలీసులు  కానిస్టేబుల్​పై స్క్రూడ్రైవర్, కత్తితో  దాడికి యత్నం   నలుగురిని అదుపులోకి తీసుక

Read More