నల్గొండ

సహకార సొసైటీల బలోపేతానికి చర్యలు : తేజస్ నందలాల్ పవార్

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   సహకార సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళ

Read More

అసైన్ మెంట్ పట్టాల జారీకి ఆమోదం : కుందూరు జైవీర్ రెడ్డి

ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి  మిర్యాలగూడ, వెలుగు : అర్హులైన రైతులందరికీ అసైన్ మెంట్ పట్టాల జారీకి కమిటీ ఆమోదం తెలిపినట్లు నాగార్జునసాగ

Read More

సాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం

తాజాగా ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తెలంగాణ సీఆర్పీఎఫ్ దళాలు  ఏపీ సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలోకి   డ్యామ్ పూర్తి భద్రత  మన రాష్ట్రా

Read More

నష్టం లెక్క తేలింది 250 ఎకరాల్లో రాలిన పంట

రూ.2.77 కోట్ల నష్టం 160 ఎకరాల్లో మామిడి 90 ఎకరాల్లో వరి 140 మంది రైతులకు నష్టం మామిడిలో లీజుదారులకే లాస్​   యాదాద్రి, వెలుగు :

Read More

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భద్రతగా ఉన్న.. సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి పంపిన కృష్ణా రివర్ బోర్డ్

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతగా ఉన్న  సీఆర్పీఎఫ్ బలగాలను కృష్ణా రివర్ బోర్డ్ వెనక్కి పంపింది. ఏపీ భద్రతా బలగాల విషయంలో హైడ్రామ

Read More

మద్ధతు ధరతోపాటు బోనస్​ పొందండి : వీరారెడ్డి

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సన్న రకం వడ్లకు రూ

Read More

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం :వేముల వీరేశం

నార్కట్ పల్లి, వెలుగు : రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.  సోమవారం నార్కట్​పల్లి మండలం అమ్మనబోలు, పల్లె

Read More

సొంతింటి కల సాకారం!.. జిల్లాలో 724 ఇండ్ల శాంక్షన్

326 ఇండ్లు గ్రౌండింగ్  కొన్ని బేస్మెంట్ లెవల్ కంప్లీట్ పేమెంట్ ప్రపోజల్ పంపిన హౌసింగ్ డిపార్టుమెంట్​  నెలాఖరుకు ఫస్ట్ పేజ్ బిల్లు

Read More

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు :  గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వాస్తవ ఘటనలను సీఎం రేవంత్ రెడ్డి ఏఐకి ముడిపెట్టడం హాస్యాస్పదమని, నెమళ్ల అరుపులు, పోలీసుల లాఠీచార్

Read More

నల్గొండ జిల్లాలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ జెండాను ఆఫీసుల

Read More

ప్రజల సొమ్మును కార్పొరేట్లకు మోదీ దోచిపెడుతున్నరు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : దేశప్రజల సొమ్మును ప్రధాని మోదీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఆదివారం య

Read More

ప్రజలు సన్న బియ్యంతో కడుపునిండా తింటున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  

చౌటుప్పల్, వెలుగు : సన్న బియ్యం పథకంతో పేదలు రెండు పూటలా కడుపునిండా అన్నం తింటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్

Read More

సాగర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్​డ్యాం వద్ద మళ్లీ మంటలు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్త్‌‌‌‌&z

Read More