
దేశం
నిబంధనలను ఉల్లంఘించలేదు.. సీఈసీ ఎంపికపై ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: కొత్త సీఈసీ ఎంపికలో ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రీమెన్ కమిటీ ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కా
Read Moreగృహ హింస చట్టం స్టేటస్పై సుప్రీం సీరియస్.. రాష్ట్రాలు, యూటీలకు ఫైన్
న్యూఢిల్లీ: గృహ హింస చట్టం అమలుపై స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయకపోవడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు మందలించింది. రూ.ఐదు వేలు జ
Read Moreఢిల్లీ సీఎం రేఖా గుప్తా! రేసులో ముందంజలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే
ఇయ్యాల (ఫిబ్రవరి 19) జరిగే బీజేఎల్పీ మీటింగ్ లో ఎన్నిక రేపు రామ్ లీలా మైదానంలో సీఎం ప్రమాణం న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై సస్
Read Moreప్రధాన ఎన్నికల కమిషనర్గా.. ఇయ్యాల(ఫిబ్రవరి 19) బాధ్యతలు చేపట్టనున్న జ్ఞానేశ్ కుమార్
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపడతారు. కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచ
Read Moreసీఈసీ నియామకం .. అర్ధరాత్రి వేళా? కోర్టు విచారణకు ముందు ఎట్లా చేస్తరన్న రాహుల్
నేను అభ్యంతరం తెలుపుతూ నివేదిక అందించా ఈ ఎంపిక ప్రజల్లో మరింత ఆందోళన పెంచిందని కామెంట్ న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్ (సీఈ
Read Moreబీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వారంలో బీసీ రిజర్వేషన్ల చట్టం : జస్టిస్ ఈశ్వరయ్య
తమిళనాడు తరహాలో ఒకే చట్టం తేవాలి: జస్టిస్ ఈశ్వరయ్య రిజర్వేషన్లపై కవితకు అవగాహన లేక మూడు చట్టాలంటున్నరు ముస్లిం, సర్వే లోపాల నెపంతో ప్రతిపక్షాల
Read Moreకుంభమేళాలో ఒక్క రోజే 99 లక్షల మంది పుణ్యస్నానం.. ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా భక్తులు హాజరు
ప్రయాగ్రాజ్, న్యూఢిల్లీ: మహా కుంభ మేళాకు రద్దీ కొనసాగుతోంది.. మరో వారం రోజుల్లో మేళా ముగియనుండడంతో జనం పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నా
Read Moreమహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఐదారు నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ టీకా
ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్): ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు.
Read Moreనీ బుర్రలోని చెత్తనంతా బయటపెట్టినవ్.. యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
పాపులారిటీ ఉందికదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్ అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం న్యూఢిల్లీ: ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగ
Read Moreమంచి నీళ్లతో కార్లు కడిగితే రూ.5 వేలు ఫైన్.. వాటర్ బోర్డు కఠిన ఆంక్షలు
నిర్మాణాలు, గార్డెనింగ్, ఫౌంటేన్లలో వాడినా పెనాల్టీ తప్పదు డ్రింకింగ్ వాటర్ వాడకంపై బెంగళూరులో వాటర్ బోర్డు ఆంక్షలు బెంగళూరు: సమ్మర్లో
Read Moreభక్తులకు బిగ్ అలర్ట్.. కుంభమేళా పొడగింపుపై యూపీ సర్కార్ కీలక ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. 2025, జనవరి 13న మ
Read Moreమహా కుంభ్ కాదు.. మృత్యు కుంభ్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చే
Read Moreనీటిని వృధా చేస్తే రూ.5వేల జరిమానా..ఎక్కడంటే..
వేసవి కాలం రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి..రోజువారీ ఉష్ణగ్రతల కంటే అదనంగా 2నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల
Read More