దేశం

ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన బాధితులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సా

Read More

ట్రంప్ లేఆఫ్స్.. అమెరికాలో10 వేల ఉద్యోగాలు ఊస్ట్

లేఆఫ్ లను స్పీడప్ చేస్తున్న ట్రంప్   వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను అధ్యక్షుడు ట్రంప్  సర్కారు నిర్దా

Read More

శీష్‌‌‌‌ మహల్‌‌‌పై విచారణకు కేంద్రం ఆదేశం

రెనోవేషన్‌‌‌‌లో అక్రమాల ఆరోపణలతో చర్యలు  న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా పనిచేసిన టైంలో అర్వింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివ

Read More

మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. లవ్​జిహాద్పై కమిటీ

ముంబై: బలవంతపు మతమార్పిడిలు, ‘లవ్ జిహాద్’లను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నది. ఇందుకోసం చట్టంపై అధ

Read More

రాహుల్ ఓసీడీతో బాధపడుతున్నడు..కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయన అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)తో బాధప

Read More

ఢిల్లీ తొక్కిసలాట ఘటన..ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా క

Read More

మహాకుంభమేళా.. 34 రోజుల్లో 50 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఇది 8 దేశాల జనాభా కంటే ఎక్కువ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కుంభమేళా  వివరాలు వెల్లడించిన యూపీ సర్కారు లక్నో: యూపీలోని ప

Read More

Cyber crimes: వాట్సప్ డీపీ స్కామ్​.. 4 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు

ముంబై: మహరాష్ట్ర ముంబైలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ మెషిన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ  సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.4 కోట్లు మోసపోయింది. కంప

Read More

మాటలు కాదు..చేతలు కావాలి..ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు

ఏఐపై మాటలు చెప్తే సరిపోదు ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు    న్యూఢిల్లీ:ఆధునిక టెక్నాలజీని ప్రధాని మోదీ అందిపుచ్చుకోవడం లేదని లోక్

Read More

Delhi Railway Station Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట..18 మంది మృతి

ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది.   ఫిబ్రవరి 15 రాత్రి 9 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా..మరో 30 మందికి తీవ్ర

Read More

బీసీ కోటాపై బీజేపీ స్టాండ్​ ఏంటి : సీఎం రేవంత్​

42 శాతం రిజర్వేషన్లపై పది రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతం దమ్ముంటే పార్లమెంట్ ప్రత్యేక సెషన్​పెట్టి ఆమోదించాలి: సీఎం రేవంత్​ మోదీ లీగల

Read More

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ రాణా అప్పగింతలో బిగ్ ట్విస్ట్

న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‎కు అప్పగించడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తనను భారత్‏కు అప్పగించాలని డ

Read More

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‎లో తొక్కి సలాట

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి తొక్కిసలాట జరిగింది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15లలో రైళ్ల కోసం ప్రయాణికులు ఒక్కసారిగ

Read More