దేశం

జ్యోతిష్యం : గ్రహాల న్యాయమూర్తి శని దేవుడు.. ఉగాది నాడు రాశి చక్రం మారుతున్నాడు.. అందరిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

జ్యోతిషశాస్త్రంలో శ‌నిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శ‌ని భ‌య‌ప‌డుతుంటారు. న్యాయానికి అధిప‌తిగా భావిస్తుండ&zwn

Read More

ఉక్రెనియన్ దాడిలో ఆరుగురు మృతి.. ముగ్గురు జర్నలిస్టులే: రష్యా

మాస్కో: తమ ఆధీనంలో ఉన్న లుహాన్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ సోమవారం ఆర్టిలరీ(ఫిరంగి) దాడికి పాల్పడిందని రష్యా తెలిపింది. ఈ ఘటనలో ముగ్గురు జర్నలిస్టులు సహా

Read More

హద్దు మీరితే అనుభవించాల్సిందే.. కమెడియన్ కమ్రా వ్యాఖ్యలపై ఏక్​నాథ్​ షిండే స్పందన

దేనికైనా ఓ హద్దంటూ ఉంటుందన్న డిప్యూటీ సీఎం పార్టీ కార్యకర్తల విధ్వంసం తప్పే.. కానీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది ముంబై: స్టాండప్​ కమెడియన్​ కునాల

Read More

యమునా క్లీనింగ్​కు రూ.500 కోట్లు

బడ్జెట్​లో కేటాయింపులు జరిపిన ఢిల్లీ సర్కారు రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ న్యూఢిల్లీ:  యమునా క్లీనింగ్, పునరుజ్జీవనానికి ఢిల్లీ సర్కా

Read More

బెంగాల్​లో ఉపాధి నిధులు మిస్​యూజ్.. యూపీ కంటే తమిళనాడుకే ఎక్కువ ఫండ్స్​ ఇచ్చాం: కేంద్రం

లోక్​సభ వెల్​లోకి వెళ్లి టీఎంసీ, డీఎంకే ఎంపీల నిరసన న్యూఢిల్లీ: బెంగాల్​కు ఇచ్చిన ఉపాధి హామీ నిధులు మిస్ యూజ్ అవుతున్నాయని.. ఇందుకు అనేక ఆధారా

Read More

బంగారం కొనుగోలుకు హవాలా సొమ్ము

రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బయపడిన కీలక విషయం బెంగళూరు: కన్నడ యాక్టర్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో విషయం బయటపడింది. దుబాయ్ లో

Read More

టెర్రరిస్టుల వేటలో తుపాకీ పట్టిన డీజీపీ

జమ్మూ కాశ్మీర్​లోని కథువాలో  పోలీసుల సెర్చ్ ఆపరేషన్​  శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌లోని కథువా జిల్లా సన్యాల్ అటవీ ప్రాంతంలో

Read More

పెండ్లయిన రెండు వారాలకే భర్త హత్య.. ప్రియుడితో కలిసి భార్య దారుణం

ఉత్తరప్రదేశ్​లోని ఔరయాలో  ఘోరం  ఔరయా: ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం జరిగింది. పెండ్లయిన రెండు వారాలకే భర్తను హత్య చేయించిందో భార

Read More

అప్పుల పేరుతో హెచ్‌‌సీయూ భూములు అమ్మేందుకు యత్నం : రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అప్పులు రూ.8 లక్షల కోట్లు అంటూ హైదరాబాద్‌‌  సెంట్రల్‌‌  యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను అమ్

Read More

రాష్ట్రంలో 110 పత్తి కొనుగోలు సెంటర్లు ప్రారంభం : మంత్రి రాంనాథ్ ఠాకూర్

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ, వెలుగు:  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) ఆధ్వర్యంలో రా

Read More

బెంగళూరు రోడ్లపై తెల్లటి ఫోమ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

బెంగళూరు: బెంగళూరులో రెండు రోజుల కింద కురిసిన వర్షానికి రోడ్లన్నీ తెల్లటి ఫోమ్​తో దర్శనం ఇస్తున్నాయి. దట్టమైన మంచు దుప్పటి కప్పేసినట్లు అనిపిస్తున్నది

Read More

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

మృతుల్లో ఎస్​జెడ్​సీ మెంబర్ ​సుధీర్​ అలియాస్​ సుధాకర్​ ఘటనాస్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్​ తుపాకులు సీజ్ మిగిలినవారి కోసం 500 మందితో  

Read More

పీఎం కిసాన్ అనర్హుల నుంచి 416 కోట్లు రికవరీ : లోక్ సభలో కేంద్ర మంత్రి చౌహాన్ వెల్లడి

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకంలో లబ్ది పొందిన అనర్హుల నుంచి తిరిగి డబ్బు వసూలు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​తెలిపారు. మంగళవారం

Read More