దేశం
ఢిల్లీలో పటాకులపై ఏడాదంతా బ్యాన్.. ఢిల్లీ సర్కారుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫైర్క్రాకర్స్ అమ్మకాలు, కొనుగోలు, కాల్చడంపై ఏడాది పొడవునా బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి
Read Moreసీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, తొలి రోజే ముందుకు వచ్చిన 45 కేసులు
న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు. సోమవారం ర
Read Moreఅజారుద్దీన్కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందిన తన ప్ర
Read Moreమణిపూర్లో ఎన్కౌంటర్..11 మంది కుకీ మిలిటెంట్లు మృతి
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్లో భద్రతాదళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత
Read Moreమోదీ.. ఎమ్మెల్యేలను మేకల్లా కొంటున్నరు : ఖర్గే
అదానీ, అంబానీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నరు రాంచీ: ప్రతిపక్షాలను అణచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యే
Read Moreనాకేం తెలియదు.. ఆయనే నన్ను ఇరికించారు: హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు
కోల్ కతా: దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ
Read Moreవైరల్ వీడియో: ఛీ..ఛీ.. ఈ కానిస్టేబుల్ గిసొంటి పని చేసిండేంది..!
ఆగ్రా: శాంతిభద్రతలను కాపాడే మహోన్నతమైన బాధ్యతను ఖాకీలు నిర్వర్తిస్తుంటారు. కానీ.. కొందరు పోలీసులు మొత్తం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు. సిగ
Read MoreVistara Airlines విస్తారా ఎయిర్ లైన్స్ చివరి ఫ్లైట్..భావోద్వేగంతో ప్రయాణికుల వీడ్కోలు
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్ లైన్స్.. టాటా గ్రూప యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విలీనం అయిన విషయం తెలిసిందే. అయ
Read Moreగుజరాత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో పేలుడు..
గుజరాత్ లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో భారీ పేలుడు జరిగింది. సోమవారం ( నవంబర్ 11) రిఫైనరీలో స్టోరేజీ ట్యాంక్ లో మండలు చెలరేగడంతో ఈ పేల
Read Moreమణిపూర్లో భీకర ఎన్కౌంటర్.. 11 మంది కుకీ తిరుగుబాటుదారుల హతం
జిరిబమ్ జిల్లా: మణిపూర్లో సోమవారం(నవంబర్ 11, 2024) భీకర ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు మధ్య జ
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్స్ పోటు..వేటు వేస్తున్న పార్టీలు
16 మందిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ 40 మందిపై బీజేపీ వేటు ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మ
Read Moreనా హృదయంలో వయనాడ్కు ప్రత్యేక స్థానం: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: తన హృదయంలో వయనాడ్ కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రా
Read Moreకిలో ఉల్లి 100 రూపాయలు..! మహారాష్ట్రలో పార్టీలకు చెమటలు పట్టిస్తున్న ధరలు
మహారాష్ట్ర.. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అన్ని పార్టీలకు చెమటలు
Read More