దేశం

లోక్​పాల్​కు రూ.44.32 కోట్లు

న్యూఢిల్లీ: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్​పాల్​కు తాజా బడ్జెట్​లో రూ.44.32 కోట్లు కేటాయించారు. ఈ నిధులను లోక్​పాల్  బిల్డింగ్  నిర్మాణాలకు ఖర్

Read More

మహిళా, శిశు సంక్షేమానికి ప్రయార్టీ..గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు

  బడ్జెట్​లో రూ.26,889 కోట్లు కేటాయింపు  గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు సాక్షమ్ అంగన్​వాడీ, పోషణ్ 2.0 స్కీమ్స్​కు రూ.21,960 క

Read More

ప్రతీ వర్గాన్ని, ప్రతీ రంగాన్ని కవర్ చేసింది: అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటుంటుంది. రైతుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి వర్గాన్ని, హెల్త్ నుంచి న్యూట్రిషన్ వరకు ప్రతి

Read More

హక్కుగా వచ్చే వాటాలే తప్ప.. బడ్జెట్​లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపుల్లేవ్​

పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.29,890 కోట్లు కేంద్ర పథకాలు, ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్ల కింద మరో 15 వేల కోట్లు గత కొన్నేండ్లుగా రెగ్యులర్​గా ఇస్త

Read More

దేశమంటే మట్టికాదోయ్​.. గురజాడ కవితతో నిర్మలమ్మ బడ్జెట్​ స్పీచ్ ​మొదలు

ఒక గంట 15 నిమిషాల పాటు ప్రసంగం ‘వికసిత్​ భారత్​’ తమ లక్ష్యమని ప్రకటన న్యూఢిల్లీ: తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో కేంద్ర ఆర్థి

Read More

వరుసగా ఎనిమిదోసారి: ఎక్కువసార్లు బడ్జెట్​ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మల రికార్డు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 2019లో బాధ్యతలు

Read More

ఎడ్యుకేషన్​లో ఏఐ.. ఇకపై డిజిటల్‌‌‌‌ రూపంలో పాఠ్య పుస్తకాలు

  ‘భారతీయ భాషా పుస్తక్‌‌‌‌’ స్కీమ్​పై ప్రకటన విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్ల కేటాయింపు 50 వేల అటల్

Read More

ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

ప్రజలను మభ్య పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ ఉంది. గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసిం

Read More

నమ్మలేకపోతున్నాం: బడ్జెట్​పై నెటిజన్ల మిశ్రమ స్పందన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డబ్బులను లాక్కునే అమ్మగా గతంలో పిలిచిన కొ

Read More

ఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. త్వరలో జర

Read More

గ్రామీణాభివృద్ధికి అంతంతే.. ఉపాధి హామీకి పెరగని కేటాయింపులు

న్యూఢిల్లీ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 2025–-26 కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.1.88 లక్షల కోట్లు కేటా

Read More

2028 నాటికి అందరికీ రక్షిత మంచినీరు

న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్​ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద రూరల్ ఏరియాల్లో నల్లా కనెక్ష

Read More

మంత్రుల జీతాలు, గెస్టుల కోసం రూ.1,024.30 కోట్లు

కేంద్ర బడ్జెట్​లో మంత్రివర్గం, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం ఖర్చులు, స్టేట్​గెస్ట్​ల ఆతిథ్యం కోసం రూ.1,024.30 కోట్లు కేటాయించారు. ఇద

Read More