దేశం

తెలంగాణలో కేవీలు 533, జేఎన్‌‌వీల్లో 33 స్మార్ట్ కాస్ల్ రూంలు : జయంత్ చౌదరి

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో 533, జవహార్ నవోదయ విద్యాలయాల్ల

Read More

శ్రీలంకకు ఎల్‎ఎన్​జీ సరఫరా చేస్తాం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత బలోపేతం చేసుకోవాలని ఇండియా, శ్రీలంక నిర్ణయించాయి. ఎనర్జీ,

Read More

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో 45 వేల మంది మృతి

డీర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు గాజా స్ట్రిప్‎లో 45 వేల మందికిపైగా మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ వె

Read More

పాలమూరు’కు జాతీయ హోదా హామీ ఏమైంది?

లోక్ సభ లో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ చామల న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టం – 2014లో పొందుపరిచిన పాలమూరు – -రంగారెడ్డి లిఫ్ట్

Read More

కాలుష్య నగరాల వివరాలు ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కాలుష్యం ‘పాన్‌‌ ఇండియా’ సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల లిస్ట్‌‌ను అందజే

Read More

కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి: మంత్రి నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలోని పార్టీలకు తల

Read More

డిసెంబర్ 17న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించను న్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన

Read More

అటవీ మార్గంలో శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

శబరిమల: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌‌ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) శుభవార్త చెప్పింది. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలి

Read More

నెహ్రూ లేఖలు తిరిగివ్వండి.. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రుల మ్యూజియం లేఖ

అహ్మదాబాద్: మాజీ ప్రధాన మంత్రి జవహర్​లాల్ నెహ్రూకు సంబంధించిన లెటర్లు, కీలక డాక్యుమెంట్లు వెంటనే తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్ర

Read More

దేశ ప్రజలకు మోదీ సారీ చెప్పాలి: మల్లికార్జున ఖర్గే డిమాండ్

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించాలంటూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున

Read More

జనవరి 1 నుంచి బిచ్చం వేస్తే కేసు

ఇండోర్​లో బిచ్చం వేస్తే కేసు  కొత్త ఏడాది నుంచి అమలు చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం  భోపాల్: దేశంలో అత్యంత పరిశుభ్రమైన సిటీగా పేరొ

Read More

నిజంగా షాకింగ్: బేకరీలో QR పేమెంట్ చేస్తే.. పోలీస్ దగ్గర 2 లక్షలు కొట్టేశారు..!

రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. రకరకాల పేర్లతో అమాయకులను మభ్యపెడుతున్న సైబర్‌ మోసగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పోలీసులు,

Read More

నిర్మల వర్సెస్ ​ఖర్గే – రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ

ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ కొనసాగింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాంగ్రెస్

Read More