
దేశం
ఇప్పటికైనా కేంద్రం స్పందించాలె: బంగ్లాదేశ్ హిందువులపై దాడుల విషయంలో మమత కామెంట్
దిఘా (బెంగాల్): బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వాటిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని బె
Read Moreదేశాన్ని అమ్మకండి.. సభను నడపండి.. గాంధీగిరి తరహాలో పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాలు ఆరో రోజు కూడా ఆందోళనలు చేపట్టాయి. ‘‘దేశాన్ని అమ్మకండి.. సభను నడపండి” అంటూ ప్రతిపక్ష
Read Moreక్షీణిస్తున్న దల్లేవాల్ ఆరోగ్యం.. ఖనౌరీ బార్డర్ వద్ద 16వ రోజుకు చేరిన రైతుల నిరసన దీక్ష
చండీగఢ్: అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖనౌరీ బార్డర్ వద్ద పంజాబ్కు చెందిన రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన నిరసన
Read Moreచలికి వణుకుతున్న ఢిల్లీ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
సఫ్దర్ జంగ్లో 4.9 డిగ్రీలు బారెడు పొద్దెక్కినా తగ్గని పొగమంచు చలిగాలులతో ఉక్కిరిబిక్కిరి మొన్నటి దాకా కాలుష్యం.. ఇప్పుడు చలి వణికిస్తోంది
Read Moreఒక్కరోజు బిచ్చగాడిగా మారిన ఇన్స్టాగ్రామర్.. రోజంతా అడుక్కుంటే వచ్చింది 34 రూపాయలే !
కోల్కతా: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్
Read Moreఢిల్లీలో సింగిల్గానే.. కాంగ్రెస్తో పొత్తులేదన్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆప్ సొంత బలంతోనే ప
Read Moreబెంగళూరు నుంచి యూపీకి 40 సార్లు తిప్పించింది.. అతుల్ సుభాష్ కుటుంబ సభ్యుల ఆవేదన
బెంగళూరు: భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్యతో పాటు ఆమె క
Read Moreస్పోర్ట్స్గ్రౌండ్ లేకుంటే.. ప్రైవేట్ స్కూళ్లకు నో పర్మిషన్ : ఏపీ జితేందర్ రెడ్డి
గత ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది: జితేందర్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానం లేకు
Read Moreఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
చత్తీస్గఢ్ రాష్ట్రం గంగులూరు పీఎస్ పరిధిలో ఘటన మందుపాతర పేలడంతో ఓ జవాన్&z
Read Moreబయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు
లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
Read Moreకాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై క్లారిటీ ఇవ్వండి..కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కడియం కావ్య
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టం–2014లో పొందుపరిచినట్లు తెలంగాణలోని కాజీపేట్ లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారా? లేదా అనే
Read MoreAtul Subhash: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. అతుల్ సుభాష్ తల్లి సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..అతుల్ ఆత్మహత్యకు కారణమైన అతని భార్య, ఆమె బంధువులపై కేసులు నమోదు అయ్యాయి. అతుల్
Read Moreబెంగళూరు AI టెక్కీ సూసైడ్ నోట్.. న్యాయ వ్యవస్థపై రాష్ట్రపతికి రాసిన లేఖలో ఏముంది..?
భార్య నికితా సింఘానియా కిరాతకమైన వేధింపులు తాళలేక టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతుల్ ఆత్మహత్య చేసుకోవడాన
Read More