దేశం
ఈ వెహికల్ 12 గంటల్లోనే పాతాళానికి పోయొస్తది
12 గంటల్లో పాతాళానికి పోయొస్తది సబ్ మెర్సిబుల్ వెహికల్ను టెస్టులకు సిద్ధం చేసిన ఎన్ఐవోటీ న్యూఢిల్లీ: సముద్రయాన్కు భారత్ సిద్ధమవుతున
Read Moreఢిల్లీలో రికార్డ్ స్థాయి పొల్యూషన్.. దీపావళికి పటాకుల మోతతో దద్దరిల్లిన రాజధాని
సుప్రీంకోర్టు ఆదేశాలను,సర్కారు ఆంక్షలనూ ఖాతరు చేయని పబ్లిక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 396 గా రికార్డ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమో
Read Moreట్రైన్ టికెట్ బుకింగ్లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
ఇండియన్ రైల్వేస్ IRCTC అడ్వాన్స్ టికెట్ బుకింగ్ టైంని తగ్గించింది. నేటి (నవంబర్ 1) నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫారమ్ IRCTC ద్వారా అడ్వాన్స
Read Moreకాశ్మీర్లో వలస కార్మికులపై.. టెర్రరిస్టుల వరుస కాల్పులు
సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లా మగామ్ ప్రాంతంలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద
Read MoreMaharashtra Elections 2024: ఇంపోర్టెడ్ మాల్ అంటూ మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన యుబీటీ ఎంపీపై కేసు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలంతా ముమ్మర
Read Moreముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది
దీపావళి సందర్భంగా ప్రతిఏటా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీ. నేడు (నవంబర్ 1) జరిగిన ముహూరత్ ట్రేడింగ్ లాభాలతో ముగిసింది. సాయంత్రం ఏడు గంటల
Read Moreగుడ్ న్యూస్: నవంబర్ 7న పబ్లిక్ హాలీ డే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఛత్ పూజ సందర్భంగా 2024, నవంబర్ 7వ తేదీన పబ్లిక్ హాలీ డే ప్రకటించ
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ బరిలో 7994 మంది
ఝార్ఖండ్ తొలిదశకు 685, రెండో దశకు 634 మంది ముంబై/ రాంచీ: మహారాష్ట్ర అసెంబ్లీ, ఝార్ఖండ్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసి
Read Moreవయనాడ్ ప్రచారానికి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం ( నవంబర్ 3, 2024 ) వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల ప్రచారాన్ని పునః ప్రారంభించనున్నారు, వాయనాడ్ నియోజికవర్
Read Moreప్రతిష్టాత్మక అవార్డ్కు ఎంపికైన ఇస్రో చీఫ్ సోమనాథన్, క్రికెటర్ సంజు శాంసన్
తిరువనంతపురం: ఇస్రో చీఫ్ సోమనాథ్, యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ ప్రతిష్టాత్మక కేరళ-2024 అవార్డ్కు ఎంపికయ్యారు. 2024 సంవత్సరానికి సంబంధించిన కేరళ అవా
Read MoreGood News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్ ను లాంచ్ చేయనుంది రైల్వే శాఖ. అత్యాధునిక టెక్నాలజీతో రెట్టింపు వేగంతో దూర ప్రయాణాల
Read Moreఅక్టోబర్లో రికార్డ్ స్థాయి GST వసూళ్లు
ఈ ఏడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 1న విడుదల చేసిన రిపోర్ట్ లో తేలింది. అక్టోబర్లో వస్తు, స
Read Moreబోర్డర్లో పెట్రోలింగ్ స్టార్ట్: ఇండియా - చైనా సరిహద్దులో వీడిన ఉత్కంఠ
శ్రీనగర్: ఇండియా, చైనా బార్డర్ తూర్పు లడ్డాఖ్లో ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్
Read More