దేశం

ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంబోడియా తీసుకెళ్లి ఆపని చేయిస్తున్నారు

టెక్నాలజీ వాడుకోవడంతో మన కంటే ముందున్న కొన్ని దేశాలు కంప్యూటర్ ముందు కూర్చొని కోట్లు కొళ్లగొడుతున్నారు. ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి ఇండియా నుంచి తీసు

Read More

మహారాష్ట్ర ఎన్నికల కోడ్.. ముంభైలో 9 కోట్ల విలువైన డాలర్లు లభ్యం

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దక

Read More

Delhi double murder case: ఢిల్లీ జంట హత్యల కేసులో ట్విస్ట్ ..స్కెచ్ ఏసింది మైనర్లే..

దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజు జరిగిన జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఢిల్లాలో షాహదారాలో డబుల్ మర్డర్ కేసుపై డీసీపీ ప్రశాంత్ గౌతమ్ వివరాలు శుక్

Read More

Karnataka : దేవీరమ్మ జాతరలో తొక్కిసలాట.. కొండపై నుంచి జారిపడ్డ భక్తులు

కర్ణాటకలోని చిక్ మగళూరు దేవీరమ్మ కొండపై విషాదం చోటుచేసుకుంది.  3 వేల  అడుగుల ఎత్తులో మాణిక్యధార కొండపై ఉన్న  బిండిగ దేవీరమ్మ జాతరకు&nbs

Read More

Bibek Debroy: ప్రధానిమోదీ ఆర్థిక సలహాదారు బిబేక్ దెబ్రాయ్ మృతి

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానిమోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్(69) శుక్రవారం( నవంబర్1) కన్నుమూశారు.దెబ్రాయ్ భారత ఆర్థిక విధానం, అనేక పరిశోధ

Read More

షాకింగ్ సీసీఫుటేజ్..కాళ్లు మొక్కొ కాల్చి చంపారు..ఢిల్లీలో మామ అల్లుళ్ల మృతి

ఎవరైనా మన కాళ్లు మొక్కుతున్నారు అంటే ఏమనుకుంటాం.. వాళ్లు మనకు విధేయులు..ఆశీస్సులు తీసుకుంటున్నారు అనుకుంటాం కదా..ప్రాణాలు తీసేందుకు వచ్చారు అని ఊహించర

Read More

Delhi Air Polution: దీపావళి ఎఫెక్ట్.. పొల్యూషన్తో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎయిర్ పొల్యూషన్ రికార్డు స్థాయిలో నమోదు అయింది. గాలి నాణ్యత ఆందోళకర స్థాయికి పడిపోయింది. మంగళవారం ఢిల్లీలో బా

Read More

ఒక్కో గుడ్లగూబకు రూ.50 వేలా?.. దీపావళికే ఎందుకీ డిమాండ్

దీపావళి వచ్చిందంటే  గుడ్లగూబలకు  అక్రమంగా  ఫుల్ డిమాండ్  పెరుగుతోంది.  ఒక్కో గుడ్లగూబను రూ.10 వేల నుంచి 50 వేలు పలుకుతోంది. ద

Read More

జమ్మూకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

జమ్మూ కశ్మీర్  బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా(59)  కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో

Read More

భారత దిగ్గజ వ్యాపారవేత్త గోపాలన్ నంబియార్ కన్నుమూత

దేశంలో మరో బిజినెస్ టైకూన్ కన్నుమూశారు. 2024, అక్టోబర్ 9వ తేదీన భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి చెందగా.. గురువారం (అక్టోబర్ 31) బీపీఎల్ గ్రూప్

Read More

పాక్ ఆ సాహసం చేయదు: పండుగ వేళ దాయాది దేశానికి ప్రధాని మోడీ వార్నింగ్

దాయాది దేశం పాకిస్థాన్‎కు దీపావళి పండుగ వేళ ప్రధాని మోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) ప్రధాని మోడీ తన

Read More

జమిలీ ఎన్నికలు అసాధ్యం.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వన్ నే

Read More

ఇంచు భూమి కూడా వదులుకోం.. బార్డర్‎లో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ

గాంధీనగర్: భారత భూభాగంలో ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని.. సరిహద్దుల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.

Read More