దేశం

ఇంచు భూమి కూడా వదులుకోం.. బార్డర్‎లో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ

గాంధీనగర్: భారత భూభాగంలో ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని.. సరిహద్దుల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.

Read More

మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ ఎత్తివేత..? సీఎం క్లారిటీ

బెంగుళూరు: కర్నాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘శక్తి’ పథకాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఎత్తివేస్తోం

Read More

దేశ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

గాంధీనగర్: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ కూడా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దేశ స

Read More

ఆధ్యాత్మికం: కార్తీకస్నానం....  మణికర్ణికాఘాట్​ ప్రత్యేకం... ఎందుకంటే..

ఉత్తరప్రదేశ్ లోని అతి మహిమాన్విత శైవక్షేత్రం వారణాశి. కార్తీకమాసంలో ఈ నగరమంతా దేదీప్యమానమై కళకళ లాడుతూంటుంది. పవిత్ర గంగ ఒడ్డున వున్న 64 తీర్ధ ఘట్టాలల

Read More

కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత  ఏమిటి..  ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..

దసరా.. దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ ఏడాది ( 2024) నవంబర్​ 2న ప్రారంభం కానుంది.  ఈ నెలలో పరమేశ్వరు

Read More

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్, మల్లికార్జున్ ఖర్గే నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు.  గురువారం ( అక్టోబర్ 31) ఉదయం ఢిల్లీలో శక్తిస్థల్ లో ఆమె

Read More

ఆర్టికల్ 370 గోడలను బద్దలు కొట్టాం : మోదీ

సర్దార్ పటేల్ దేశాన్ని విచ్చిన్నం కాకుండా కాపాడారని ప్రధాని మోదీ అన్నారు.  సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని యూనిటీ ఆప్ స్టాచ్యూ దగ్గర ప

Read More

క్రాకర్స్​పై బ్యాన్​లో మత కోణం లేదు: కేజ్రీవాల్

    వాయు కాలుష్యం నుంచి రక్షించేందుకే నిషేధం: కేజ్రీవాల్ ఢిల్లీ : కాలుష్యం నుంచి ప్రజలను రక్షించేందుకే ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్​పై ని

Read More

అభిమాని హత్య కేసులో దర్శన్​కు బెయిల్

బెంగళూరు: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్​కు కర్నాటక హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Read More

బాబాయ్ ఎగతాళి చేయడం బాధించింది: అజిత్ పవార్

శరద్ పవార్​పై అజిత్​ పవార్​ విమర్శ ముంబై:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను ఇమిటేట్ చేయటం చాలా బ

Read More

బార్డర్​లో బలగాల ఉపసంహరణ పూర్తి

ఇయ్యాల స్వీట్లు పంచుకోనున్న భారత, చైనా సోల్జర్లు న్యూఢిల్లీ : ఇండియా, చైనా బార్డర్ లో శాంతి స్థాపనకు ఇరు దేశాల సైనికులు కసరత్తు మొదలుపెట్టారు.

Read More

ఎంవీఏలో ఎలాంటి గొడవల్లేవు:మహారాష్ట్ర కాంగ్రెస్

కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ రమేశ్​ చెన్నితాల మహాయుతిలోనే గందరగోళం తన మిత్రపక్షాలపైనే బీజేపీ పోటీ చేస్తున్నదని విమర్శ ముంబై: వచ్చే నెల

Read More

సల్మాన్​ ఖాన్​కు మరోసారి బెదిరింపులు

రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని వార్నింగ్ ముంబై :బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్​కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చే

Read More