దేశం

కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో మంగళవారం(డిసెంబర్ 10, 2024) ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92

Read More

ఆర్‌‌బీఐ కొత్త గవర్నర్‌‌‌‌‌‌‌‌గా సంజయ్ మల్హోత్రా

రెవెన్యూ సెక్రెటరీకి అవకాశమిచ్చిన ప్రభుత్వం ఈ నెల 11 నుంచి పదవిలోకి.. మంగళవారంతో ముగియనున్న శక్తికాంత దాస్ రెండో టర్మ్‌‌‌‌

Read More

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. గోడ దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రజలు

సోమవారం (డిసెంబర్ 09) ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రాజౌరీ గార్డెన్‌లోని జంగిల్ జంబోరీ రెస్టారెంట్‌

Read More

ఒక దేశం, ఒకే ఎన్నికలు.. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు

"వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌".. జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమా

Read More

Reserve Bank of India: ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా, 1990 బ్యాచ్ రాజస్థాన్

Read More

Pushpa 2 : పుష్ప యూనిట్ కు రాజస్తానీయుల వార్నింగ్ : షెకావత్ సీన్లు తీసేయాలంటూ అల్టిమేటం

Pushpa 2: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న అగ్రాన్డ్ గ

Read More

సైన్ బోర్డులతో రోడ్లపై తిరుగుతున్న కూలీలు : మనుషులు.. మనుషుల్లా కనిపించటం లేదా..!

పబ్లిసిటీ.. ఏ బిజినెస్ అయినా సరే జనాల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీనే చాలా కీలకం. అప్పట్లో ఊరూరా దండోరా వేయించి పబ్లిసిటీ చేసేవారు, ఆ తర్వాత రేడియో అనౌన్స

Read More

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలు ఇవే

'వందే భారత్..' పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంద

Read More

ఉబెర్, రాపిడోతో ఇంత సంపాదనా? ఇతని స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బెంగళూరు: ఉబెర్, ర్యాపిడో బైక్ డ్రైవర్లను ఎప్పుడైనా ఎంత సంపాదిస్తారని అడిగి చూశారా? ఒకవేళ అడిగి ఉంటే ఎంత చెప్పుంటారు.. మహా అయితే నెలకు 10 వేలు, 15 వే

Read More

మోదీ, అదానీ మాస్క్లతో కాంగ్రెస్ ఎంపీలు..  రాహుల్  పరిహాసం

న్యూఢిల్లీ:  పార్లమెంటు ఆవరణలో  ఇవాళ(సోమవారం) ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదానీ అవినీతిపై విపక్షాల నిరసనలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ ఎంప

Read More

ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు (Delhi Schools) మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపుతున్నాయి. నగరంలోని ఏకంగా 40 పాఠశాలలకు ఇలాంటి బెదిర

Read More

రైతులపైకి మళ్లీ టియర్​గ్యాస్​.. 8 మందికి గాయాలు.. శంభు బార్డర్​ వద్ద ఉద్రికత్త

పంజాబ్​- హర్యానా సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు ఢిల్లీకి రాకుండా మల్టీలేయర్​​ బారికేడ్ల ఏర్పాటు 8 మందికి గాయాలు..శంభు బార్డర్​ వద్ద ఉద్రికత్త

Read More

తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌‌గా నిలుపుతాం : జితేందర్‌‌రెడ్డి

ఢిల్లీలో ప్రజా పాలన– ప్రజా విజయోత్సవాల్లో జితేందర్‌‌రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఫ్యూచర్‌‌

Read More