
దేశం
లోక్సభలో రచ్చ..అదానీ వ్యవహారంపై చర్చించాలని.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
అదానీ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ, విపక్ష
Read MoreDevendra Fadnavis:మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. ప్రధాని సమక్షంలో ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎంగా మూడోసారి ఎన్నికైన ఫడ్నవీస్..గురువారం ( డిసెంబర్ 5) సాయంత్రం ముంబై
Read Moreమన కంటే ముదుర్లు : జై బీరు.. జై జై బీరు.. సౌతిండియాలోనే టాప్ సేల్స్ లో కర్నాటక..
మామా ఏక్ పెగ్ లావో.. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే బార్లు, పబ్స్, వైన్ షాపుల దగ్గర ఈ డైలాగ్ కామన్.. ఇందుకు విరుద్ధంగా చలికాంలోనూ.. బీరు అమ్మకాల్
Read Moreకూతురు వద్దని వేడుకున్నా వినలే: ఛత్తీస్ గఢ్లో మావోయిస్టుల మరో ఘాతుకం
ఛత్తీస్ గఢ్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ మాజీ సర్పంచ్ను దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని వదిలేయాల
Read Moreఅమ్మానాన్నలను పెళ్లిరోజే చంపిన కొడుకు
అమ్మానాన్నల పెళ్లిరోజే వారిని చంపేసిన కొడుకు నిద్రిస్తున్న వారిపై కత్తితో దాడి చేసి హత్య పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బయటపడ్డ దారుణం న్య
Read Moreపురుషులకూ నెలసరి వస్తే తెలిసేది... మహిళా జడ్జిల తొలగింపుపై సుప్రీం సీరియస్
న్యూ ఢిల్లీ: పురుషులకూ నెలసరి వస్తే మహిళల పరిస్థితి తెలిసేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశించిన స్థాయిలో పనితీరు లేదంటూ మధ్యప్రదేశ్హైకోర
Read More50 మొక్కలు నాటాల్సిందే: కోర్టు ధిక్కారణకు పాల్పడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు శిక్ష
జబల్పూర్: క్రిమినల్ కేసులో కోర్టు ధిక్కారణకు పాల్పడటంతో 50 మొక్కలు నాటాలని రాహుల్ సాహు అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తన భార్య దాఖలు
Read Moreరైల్వే టికెట్లపై ఏటా 56 వేల కోట్ల సబ్సిడీ: మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: రైల్వేలు అన్ని కేటగిరీల ప్రయాణికులకు టికెట్లపై ఏటా 46 శాతం.. అంటే దాదాపుగా రూ.56,993 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వ
Read Moreపీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం వాయిదా.. డిసెంబర్ 5కి రీషెడ్యూల్ చేసిన ఇస్రో
శ్రీహరికోట: ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చేపట్టాల్సిన పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4.1
Read Moreఒక్కడినే వెళ్తానన్నా ఒప్పుకోలే.. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
ఘజియాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఘాజీపూర్ బార్డర్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సంభల్ వెళ్లకుండా ఆపారు. ఇటీవల యూపీలోన
Read Moreబోధన్-బీదర్ మధ్య రైల్వే లైన్ మ్యాప్ చేయండి..కేంద్రానికి ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: బీదర్–బోధన్ వయా నారాయణ్&zwnj
Read Moreరష్యాలో పడిన గ్రహశకలం.. యకుటియాలో ఫైర్బాల్ మెరుపులు
మాస్కో: ఓ గ్రహశకలం రష్యా తూర్పు భాగంలో ఉన్న యకుటియాను తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం.. బుధవారం తెల్లవారుజామున భూమి వైపు దూసుకొ
Read Moreసుఖ్బీర్ సింగ్పై హత్యాయత్నం..గోల్డెన్ టెంపుల్ ముందే కాల్పులు
సేవాదార్గా శిక్ష అనుభవిస్తున్న టైమ్లోనే ఘటన అడ్డుకున్న పోలీసులు.. తప్పిన ప్రమాదం నిందితుడు మాజీ టెర్రరిస్ట్గా గుర్తింపు ఖలిస్థాన
Read More