దేశం

జనం లెక్క తేల్చేద్దాం: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో మొదలు

ఢిల్లీ: జన గణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. 2025లో జనగణనను ప్రారంభించాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read More

Viral Video: మంచి ఆటోడ్రైవర్ అంటే ఇతనే..ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి బంగారం ఇచ్చాడు..!

భద్రంగా లాకర్లలో దాచుకున్న సొమ్మును కొల్లగొడుతున్న ఈ రోజుల్లో..దొరికిన సొమ్మును స్వయంగా ఇళ్లు వెతుక్కుంటూ వెళ్లి యజమానులకు అప్పగించే వారున్నారంటే మీరు

Read More

DMK vs TVK: అవి నిరాధారమైన ఆరోపణలు..టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్

తమిళగ వెట్రి కజగం ( టీవీకే) తొలి బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం చేపుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలపై డీఎ

Read More

చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ చాలా ప్రత్యేకం

న్యూఢిల్లీ: తెలంగాణకు మాత్రమే సొంతమైన చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ అద్బుతమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఈ కళ ఒక ప్రత్యేకమైందని చెప్పారు.

Read More

ఇరుముడి తో విమాన ప్రయాణం

అయ్యప్ప భక్తులకు ఏఏఐ శుభవార్త చెన్నై: శబరిమల అయ్యప్ప భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త వినిపించింది.  శబరిమలకు వె

Read More

లక్నోలోని 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

లక్నో: ఉత్తరప్రదేశ్ లక్నోలోని పలు హోటళ్లకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిని పేల్చేస్తామంటూ దుండగులు ఇమెయిల్ లో హెచ్చరించారు. మారియట్, ఫార్చ్య

Read More

ఓటు జిహాద్‌‌ వల్లే ఓడిపోయాం..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌‌

న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ తె

Read More

చొరబాట్లు ఆగితేనే బెంగాల్​లో శాంతి...కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కోల్ కతా: పొరుగు దేశాల నుంచి చొరబాట్లు ఆగినపుడే బెంగాల్​లో శాంతిని నెలకొల్పవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు త

Read More

నాలుగు నెలల కింద మహిళ మిస్సింగ్ కాన్పూర్లో శవమై తేలింది

మరో యువతితో పెండ్లి వద్దన్నందుకు చంపేసిన ప్రియుడు యూపీలో వీడిన మహిళ మిస్సింగ్, మర్డర్​ మిస్టరీ న్యూఢిల్లీ: నాలుగు నెలల కింద కనిపించకుండా పోయ

Read More

కాలుష్య రాజకీయం!

కాలుష్యం మానవాళి పాలిట ఓ ప్రమాదకర భూతం.  ప్రపంచ మానవాళితో పాటు సకల జీవకోటి  ఆరోగ్యాన్ని  కాలుష్యం ప్రభావితం చేయగలదు. ఆరోగ్యకరమైన జీవనాన

Read More

బాంద్రా రైల్వేస్టేషన్‌‌లో తొక్కిసలాట...తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస

Read More

అమెరికాలో టీనేజర్ కాల్పులు.. ఫ్యామిలీలో ఐదుగురు మృతి

తల్లిదండ్రులు, తోబుట్టువులపై బుల్లెట్ల వర్షం తమ్ముడే అందర్ని చంపి ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులకు కట్టుకథ చనిపోయినట్టు నటించి ప్రాణాలతో బయటపడ్డ

Read More

తమిళనాడు రాష్ట్రాన్ని ఓ కుటుంబం దోచుకుంటోంది: టీవీకే చీఫ్ విజయ్

ద్రవిడ వాదం పేరుతో ప్రజల్ని మోసం చేస్తోంది: టీవీకే చీఫ్ విజయ్  2026లో పవర్​లోకి వస్తాం  పెరియార్, అంబేద్కర్, అన్నాదురై బాటలోనే నడుస్త

Read More