దేశం
నాసిక్లో మంత్రి సీతక్క పర్యటన
ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చ! హైదరాబాద్, వెలుగు: ఉత్తర మహారాష్ట్ర సీనియర్ అబ్జర్వర్ గా నియమితులైన మంత్రి సీతక్క ఆదివారం నాసిక్ కు చేర
Read Moreడిజిటల్ అరెస్టులపై అలర్ట్గా ఉండాలి: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
మన్ కీ బాత్లో ప్రధాని మోదీ సూచన దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ అలాంటి ఫోన్లు చెయ్యవని వెల్లడి ‘సేఫ్ డిజిటల్ ఇండియా’ హ్యాష్ ట్యాగ్తో అ
Read Moreఢిల్లీలో ఊపిరి ఆడట్లే.. భారీగా పడిపోయిన గాలి నాణ్యత
చాలా ప్రాంతాలను కప్పేసిన పొగ మంచు ఆనంద్ విహార్లో ఆందోళనకర పరిస్థితులు జనాలకు శ్వాసకోశ సమస్యలు సరి బేసి రూల్ కోసం డిమాండ్ న్యూఢిల్లీ: ఢ
Read Moreమహారాష్ట్ర ఎన్నికలు: 14 మందితో కాంగ్రెస్ నాలుగో జాబితా
రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం (అక్టోబర్ 27) 14 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసింది. అంధేరీ వెస్ట్ నియోజకవ
Read Moreబెంగాల్లో బీజేపీ గెలిస్తే.. బంగ్లా నుండి వలసలు బంద్: కేంద్రమంత్రి అమిత్ షా
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను నిలువరిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం (అక్ట
Read Moreఆదివారం(అక్టోబర్ 27) 50 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానయాన సంస్థలను బాంబు బెదిరింపు సందేశాలు బెంబేలెత్తిస్తున్నాయి. గత పదిహేను రోజులుగా ఇదే తంతు. ప్రయాణికులతో బయలుదేరిన ఫలానా విమానానంలో బాంబు ప
Read Moreఆ ఐదుగురు నేతల బాటలో నడుస్తాం: తొలి సభలో విజయ్
టీవీకే పార్టీ తొలి రాష్ట్ర సభలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రసింగించారు. తొలిసభలోనే జాతి నిర్మాతలు బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, కామ రాజ్, వేలు
Read Moreనటుడు విజయ్ టీవీకే పార్టీ తొలిసభ..లక్షల్లో తరలివచ్చిన జనం
సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం( TVK) స్థాపించిన తర్వాత తమిళ సినీ నటుడు విజయ్ తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడు లోని
Read Moreనేపాల్ యాత్రకు వెళ్లి.. కరీంనగర్ వాసి గుండెపోటుతో మృతి..
కరీంనగర్: నేపాల్ యాత్రకు వెళ్లిన ఓ కరీంనగర్ వాసి జనక్ పురి ప్రాంతంలో గుండెపోటుతో మరణించిన సంఘటన ఆదివారం ( అక్టోబర్ 27) జరిగింది. కరీంనగర్ కు చెం
Read Moreఇండియాలోనే అతిపెద్దది..ప్రపంచంలో రెండోది..13 స్టేషన్లతో రోప్వే ప్రాజెక్టు..ఎక్కడో తెలుసా..
13 స్టేషన్లు..ఆకాశ మార్గంలో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం..హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోప్ వే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్త
Read Moreచట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం: విమానాలకు వరుస బాంబ్ బెదిరింపులు ఇటీవల దేశంలో సంచలనం రేపుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 200 విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్
Read Moreబాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట..తొమ్మిది మందికి గాయాలు
ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 27) ఉదయం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోన
Read Moreలోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడి ఐదుగురు మరణించారు. మృతులు శనివారం రాత్రి బారోట్లో ఒక వివా
Read More