దేశం

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడి ఐదుగురు మరణించారు. మృతులు శనివారం రాత్రి బారోట్‌లో ఒక వివా

Read More

అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు..ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్

చెన్నై: విద్యా, అమెరికా వీసా అభ్యర్థులకు ఉపాధి ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినందుకు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసుల

Read More

ఢిల్లీలో అనుమానాస్పద ఎలక్ట్రికల్ డివైజ్

మూడు రోజుల క్రితం ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ పేలుడు కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. బ్లాస్ట్ వెనుక ఎవరు ఉన్నారని ఆరాదీస్తున్నారు. ఢిల

Read More

భారత్, పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఏం జరిగింది? జమ్మూకాశ్మీర్ విలీన దినోత్సవం స్పెషల్

1947లో భారత్ - పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలని మహారాజా హరిసింగ్​ భావించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొన

Read More

సర్ ప్లస్ టీచర్లపై కీలక నిర్ణయం

అవసరం ఉన్నచోటుకి సర్ ప్లస్ టీచర్లు దాదాపు 860 మందికి పైగా షిఫ్ట్ హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్లకు సర్ ప్లస్ టీచర్లను పంపాలన

Read More

యమునా నదిలో మునిగి.. ఆస్పత్రిపాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునా నదిలో మునిగి ఆస్పత్రి పాలయ్యారు. 2025 నాటికి నదిని శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నె

Read More

రైల్వే ట్రాక్‌‌పై దుంగను పెట్టిన దుండగులు : తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్‌‌లో ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మలిహాబాద్ రైల్వే స్టేషన్

Read More

ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కానీ.. ప్రజా పోరాటానికి కొత్త కాదు: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ:  ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కావొచ్చని, కానీ ప్రజల కోసం పోరాటం చేయడం మాత్రం కొత్తేమీ కాదని కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ,

Read More

జార్ఖండ్ ఎన్నికలు.. బ్రాండ్ అంబాసిడర్‌‌గా ధోనీ

రాంచీ: త్వరలో జరిగే  జార్ఖండ్ ఎన్నికలకు ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియమితులయ్యారు. అస

Read More

కేటీఆర్​ను పదేండ్లు జైల్లో పెట్టాలి

ఆయన చేసిన తప్పులకు మూడేండ్లు సరిపోదు: పీసీసీ చీఫ్ మహేశ్  పార్టీలో చేరికలు ఆపలే.. కాస్త బ్రేక్ ఇచ్చాం  త్వరలోనే బీఆర్ఎస్ నుంచి మరిన్ని

Read More

భారీ పరిశ్రమల సంప్రదింపుల కమిటీలో ఎంపీ గడ్డం వంశీకి చోటు

ఉత్తర్వులు జారీ చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ, వెలుగు:  కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో పెద్దపల్లి ఎం

Read More

Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్ధృతిపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ సైనిక స్థావరపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని స్

Read More

Indias Diverse Talent: AI భవిష్యత్కు ఇండియన్ టాలెంట్ చాలా కీలకం..మెటా చీఫ్ సైంటిస్ట్

న్యూఢిల్లీ:విభిన్నమైన ఇండియన్ల టాలెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎంతో కీలకం అని మెటా చీఫ్ సైంటిస్ట్  డాక్టర్ యన్ లికన్ అన్నారు. భిన్న సంస్కృతు

Read More