
దేశం
Google Map: గూగుల్ మ్యాప్స్పై కేసు
తెలియని చోటు వెళ్లినప్పుడు చాలామంంది గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటారు..మ్యాప్ నావిగేషన్ ఫాలో అయి వెళుతుంటారు. అయితే గూగుల్ మ్యాప్ నమ్ముకొని తప్పుదారి పట్
Read Moreజన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అ
Read Moreప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తోం
Read Moreఢిల్లీలో ప్రియాంకగాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. నవంబర్ 26న ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిశారు రేవంత్, భట్టి విక్రమార్క. వయనాడ్ లో ఎంపీగా గె
Read Moreరాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం
పేదల జీవన విధానం మెరుగు పర్చేందుకే రాజ్యాంగం రూపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తున్నామని
Read Moreమహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణకు అందజేశారు. షిండే వెంట దేవేంద్ర ఫడ్నవి
Read Moreయూపీలో కుప్పకూలిన గంగా బ్రిడ్జి..
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. కాన్పూర్ను ఉన్నావ్ను కలిపే గంగా ఫ్లై ఓవర్ నవంబర్ 26న ఉదయం కూలిపోయింది.
Read Moreఎస్సార్ గ్రూప్ సంస్థల అధినేత శశికాంత్ రుయా కన్నుమూత..
ఎస్సార్ గ్రూప్ సంస్థల కో ఫౌండర్ శశికాంత్ రుయా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 81ఏళ్ళ వయసులో మరణించారు. సోమవారం ( నవంబర్ 25, 2024
Read Moreఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు అక్కడిక్కడే మృతి
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి నట్టికలో రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ
Read Moreసంభాల్ అల్లర్ల కేసు..ఎంపీ సహా 400 మందిపై కేసులు
ఎస్పీ ఎమ్మెల్యే కొడుకుపైనా ఎఫ్ఐఆర్ 25 మంది నిందితులు అరెస్ట్ రాళ్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమం సంభాల్: ఉ
Read Moreయూపీ అల్లర్లపై సుప్రీం జోక్యం చేస్కోవాలి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి యోగి సర్కారు ప్రజలను విడగొడుతున్నది: ప్రియాంక ప్రభుత్వమే హింసకు పాల్పడింది: అఖిలేశ్ న్యూఢిల్లీ:
Read Moreనెట్వర్క్ కవరేజీ మ్యాప్ను చూపాల్సిందే
వెబ్సైట్లలో డిస్ప్లే చేయాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ : టెలికం కంపెనీలు ఏయే ఏరియాల్లో నెట్వర్క్ కవరేజ్
Read Moreమహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: కాంగ్రెస్ నేత నానా పటోలే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఈ
Read More