
దేశం
పెస్ట్ కంట్రోల్ చేపిస్తున్నారా..! జాగ్రత్త.. ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన విషపూరిత రసాయనాలు
ఎలుకల బెడదను నివారించడానికి చేపట్టిన పెస్ట్ కంట్రోల్ ఇద్దరు పిల్లల ప్రాణం తీసింది. ఈ భయంకరమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగి గిరిధరన్
Read Moreరోజుకు 49 సిగరెట్లు తాగినంత.. ఢిల్లీలో గాలి ఇంత పొల్యూషన్
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి దిగజారింది . &nbs
Read Moreపాపం ఈ ముగ్గురమ్మాయిలు.. ఎంజాయ్ చేద్దామని స్విమింగ్ పూల్లో దిగితే ఇలా అయింది..!
మంగళూరు: మంగళూరులో విషాద ఘటన జరిగింది. వీకెండ్లో జాలీగా గడిపి ఎంజాయ్ చేయాలని రిసార్ట్కు వెళ్లిన ముగ్గురు బీటెక్ విద్యార్థినులు.. అదే రిసార్ట్ స్విమ్
Read MoreCyber Scam:ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి..రూ.2లక్షలు పోగొట్టుకున్న మహిళ
ఒకేఒక్క క్లిక్ ఆమెను రోడ్డున పడేసింది..జాబ్ కోసం వెతుకుతున్న ఆమెను జాబ్ ఆశ చూపారు. ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయమన్నారు.. మొదటి బాగానే ఆదాయం.. తర్వాత అధ
Read MoreManipur violence: మణిపూర్లో మళ్లీ హింస..ఒకరు మృతి..బీజేపీ,కాంగ్రెస్ ఆఫీసులపై ఆందోళనకారుల దాడి
మణిపూర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్
Read Moreమహారాష్ట్ర ఫ్యాక్టరీలు..గుజరాత్కు తరలించారు..అందుకే నిరుద్యోగం: ప్రియాంక గాంధీ
ఫ్యాక్టరీలను తరలించడం వల్లే మహారాష్ట్రలో నిరుద్యోగం మోదీపై మండిపడ్డ ప్రియాంక ముంబై: మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ ప్రధాని మోదీ గుజర
Read Moreప్రజలను బీజేపీ విడగొట్టాలని కుట్ర చేస్తోంది: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తున్నరు బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ నాగ్పూర్&zw
Read Moreసభలో మాట్లాడుతుంటే..నవనీత్ రాణాపై దాడి
మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘటన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అమరావతి: బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణా, ఆమె మద్దతుదార్లపై
Read Moreఆప్కు మంత్రి కైలాశ్గెహ్లాట్రిజైన్
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్కు లేఖ ఢిల్లీ సర్కారు అసంపూర్తి వాగ్దానాలు చేస్తున్నది తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నది
Read Moreబీజేపీలో కొత్త పదవి వాట్సాప్ ప్రముఖ్..తొలిసారిగా భోపాల్లో
మధ్యప్రదేశ్లో తొలిసారి నియామకం భోపాల్: బీజేపీ తమ పార్టీలో కొత్తగా ఓ పోస్టుని సృష్టించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తొలిసారిగా ‘వా
Read Moreహర్యానాలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం..స్కూళ్లు మూసేసిన ప్రభుత్వం
కాలుష్యంతో హర్యానాలో స్కూళ్లు మూసివేత చండీగఢ్: హర్యానాలో వాయు కాలుష్యం తీవ్రం కావడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లను
Read Moreఅంబులెన్స్కు దారివ్వని కారు డ్రైవర్..రూ.2.5 లక్షల ఫైన్
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసిన కేరళ పోలీసులు సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో త్రిస్సూర్(కేరళ): అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్ర
Read Moreమహారాష్ట్ర ఎన్నికల సమీక్షలో కోట నీలిమ
హైదరాబాద్సిటీ, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్పార్టీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సనత్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ డా.క
Read More