దేశం

తగ్గిన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలు

న్యూఢిల్లీ: విమానాల్లో వాడే ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయల్​(ఏటీఎఫ్​) ధర 1.5 శాతం, హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్​ఎల్పీజీ  సిలిండర్ (19 కేజీల

Read More

చిప్స్, గ్రేప్స్, కండోమ్స్, లిప్​స్టిక్​ల ఆర్డర్లే ఎక్కువ

31న రాత్రి ఆన్​లైన్​లోఎక్కువ మంది కొన్నవి ఇవే దేశవ్యాప్తంగా అమ్మకాల వివరాలు వెల్లడించిన ఈ కామర్స్ సంస్థలు న్యూఢిల్లీ: న్యూ ఇయర్ పార్టీ

Read More

విద్యార్థినిపై అత్యాచారం కేసు..కేరళ టీచర్‌‌‌‌కు 111 ఏండ్ల జైలు శిక్ష

తిరువనంతపురం: మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌‌‌‌కు కేరళలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు111 ఏండ్ల జైలు శిక్ష వే

Read More

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఢిల్లీలోని మోడల్‌‌‌‌ టౌన్‌‌‌‌లో ఘోరం న్యూఢిల్లీ: భార్య వేధింపులతో బెంగళూరు టెక్కి అతుల్ సుభాశ్ సూసైడ్

Read More

బీజేపీ తప్పులను సంఘ్​ సమర్థిస్తోందా : అర్వింద్​ కేజ్రీవాల్​

ఓట్ల కోసం డబ్బులు పంచుతున్న పార్టీకి మద్దతా? మోహన్​ భగవత్​కు ఆప్​ చీఫ్​ కేజ్రీవాల్​ లేఖ న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

Read More

ఢిల్లీలో ఆలయాలు కూల్చాలని ఎల్జీ​ ఆదేశించారు : ఢిల్లీ సీఎం ఆతిశి

నా దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్​ ఉన్నది న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బౌద్ధ ప్రార్థనా స్థలాలతోపాటు పలు హిందూ ఆలయాలను కూల్చేయాలని లెఫ్టినెంట

Read More

సంజయ్ రౌత్​పై పార్టీ కార్యకర్తల దాడి!

ముంబై: శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్​పై సొంత పార్టీ కార్యకర్త లే దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం ఉద్ధవ్‌‌‌‌ థాక్రే నివా

Read More

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల తారక్క

ఆమెతో పాటు మరో 10 మంది.. భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌ అగ్రనేత మల్లోజుల తారక్క బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ఎదుట లొంగిపోయార

Read More

యూనియన్ ​కార్బైడ్ ​వ్యర్థాల తరలింపు షురూ

40 ఏండ్ల తర్వాత స్థానికులకు ఊరట   భోపాల్: మధ్యప్రదేశ్​లోని భోపాల్ ప్రజలకు 40 ఏండ్లుగా నరకం చూపిస్తున్న యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపున

Read More

తల్లిని, నలుగురు చెల్లెళ్లను మణికట్టు కోసి చంపిండు.. యూపీలో తండ్రి సాయంతో కొడుకు కిరాతకం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. ఓ యువకుడు తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను దారుణంగా చంపేశాడు. ఆపై 'నా తల్లి, చెల్లెళ్లను చంపేసి

Read More

తెలంగాణ-చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో మరో బేస్‌‌ క్యాంప్‌‌

భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతాబలగాలు మరో బేస్‌‌ క్యాంప్‌‌ ఏర్పాటు చేశాయి. తెలంగాణ–చత్తీస్‌‌

Read More

రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాను 1350 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ విషయాన్న

Read More

అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే మరో ఘోరం.. భార్య వేధింపులతో మరో భర్త కఠిన నిర్ణయం

ఢిల్లీ: డిసెంబర్ 31, 2024న సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 40 ఏళ్ల వయసున్న ఒక వ్యాపారవేత్త తన ఇంట్లోని బెడ్రూంలో అనుమానాస్పద స్థితిలో ఉరే

Read More