దేశం

వీళ్లసలు మనుషులేనా.. ఈ ఘటన చూస్తే ఆ డౌట్ రావడం పక్కా.. పాపం.. అన్యాయంగా చంపేశారు..!

సంభాల్: ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. బైక్పై వెళుతున్న వ్యక్తిని బీజేపీ స్టిక్కర్ ఉన్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న వ్యక్తి

Read More

విమానంలో ముందు కూర్చోవాలా..! వెనుక కూర్చోవాలా! ఏ సీటు సురక్షితం..?

గడిచిన వారంలో విమాన ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తించాయి. డిసెంబర్ 25న కజఖ్‌స్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More

నెలకు రూ.18 వేల వేతనం: ఎన్నికల వేళ కేజ్రీవాల్ మరో కీలక హామీ

న్యూఢిల్లీ: 2025 ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. హ్య

Read More

కుంభమేళా2025: ప్రయోగ్ రాజ్ లోనే ఎందుకు నిర్వహించాలి.. పురాణాల్లో ఏముంది..

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్

Read More

మగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?

దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి 2022(ఎనిమిదేండ్లు) వరకు ఏటా సుమారు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు. పురుషు

Read More

BSNL New year plan : 120 GB @ Rs. 277.. 60 రోజులు వ్యాలిడిటీ..

కొత్త సంవత్సరం సందర్భంగా BSNL టెలికాం సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం 277 రూపాయిలకే 60 రోజుల వ్య

Read More

ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్‎పై కేసు నమోదు

 పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‎పై కేసు నమోదు అయ్యింది. పీకేతో పాటు జన్ సూరాజ్ పార్టీ నాయకులు, మరిక

Read More

జమ్మూ కాశ్మీర్‌‌లో ఈ ఏడాది 75 మంది టెర్రరిస్టులు ఎన్​కౌంటర్

చనిపోయిన వారిలో 60% మంది పాకిస్తాన్‌‌ వాళ్లే  ప్రతి ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్ హతం జమ్మూ కాశ్మీర్‌‌: ఈ ఏడాది ఇప్పటి

Read More

జనవరి 15కల్లా స్టేట్​కు బీజేపీ కొత్త చీఫ్

ఆలోపు మండల,జిల్లా అధ్యక్షుల ప్రక్రియ పూర్తి పార్టీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో‘సంఘటన్ పర్వ్’ భేటీ రాష్ట్రం నుంచి హాజరైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి

Read More

దేశ ఐక్యతే మహాకుంభ్ ​సందేశం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ ఐక్యతే మహాకుంభ మేళా సందేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే నెల 13 నుంచి ప్రయాగ్​రాజ్‎లో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. ఇందులో

Read More

యమునా నదిలో మన్మోహన్ సింగ్ అస్థికలు నిమజ్జనం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు యమునా నదిలో నిమజ్జనం చేశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో మన్మోహన్ సింగ్ ఈ నెల 26న ఢి

Read More

మహా కుంభమేళాకు సర్వం సిద్ధం.. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాలతో నిఘా

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్ రాజ్‎లో వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళాకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కుంభమేళా

Read More

ఢిల్లీలో ఆపరేషన్ లోటస్.. ఓటర్ లిస్ట్ మార్చేందుకు బీజేపీ కుట్రలు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డార

Read More