
దేశం
వీళ్లసలు మనుషులేనా.. ఈ ఘటన చూస్తే ఆ డౌట్ రావడం పక్కా.. పాపం.. అన్యాయంగా చంపేశారు..!
సంభాల్: ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. బైక్పై వెళుతున్న వ్యక్తిని బీజేపీ స్టిక్కర్ ఉన్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న వ్యక్తి
Read Moreవిమానంలో ముందు కూర్చోవాలా..! వెనుక కూర్చోవాలా! ఏ సీటు సురక్షితం..?
గడిచిన వారంలో విమాన ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తించాయి. డిసెంబర్ 25న కజఖ్స్థాన్లో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Moreనెలకు రూ.18 వేల వేతనం: ఎన్నికల వేళ కేజ్రీవాల్ మరో కీలక హామీ
న్యూఢిల్లీ: 2025 ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. హ్య
Read Moreకుంభమేళా2025: ప్రయోగ్ రాజ్ లోనే ఎందుకు నిర్వహించాలి.. పురాణాల్లో ఏముంది..
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్
Read Moreమగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?
దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి 2022(ఎనిమిదేండ్లు) వరకు ఏటా సుమారు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు. పురుషు
Read MoreBSNL New year plan : 120 GB @ Rs. 277.. 60 రోజులు వ్యాలిడిటీ..
కొత్త సంవత్సరం సందర్భంగా BSNL టెలికాం సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం 277 రూపాయిలకే 60 రోజుల వ్య
Read Moreప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్పై కేసు నమోదు
పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్పై కేసు నమోదు అయ్యింది. పీకేతో పాటు జన్ సూరాజ్ పార్టీ నాయకులు, మరిక
Read Moreజమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది 75 మంది టెర్రరిస్టులు ఎన్కౌంటర్
చనిపోయిన వారిలో 60% మంది పాకిస్తాన్ వాళ్లే ప్రతి ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్ హతం జమ్మూ కాశ్మీర్: ఈ ఏడాది ఇప్పటి
Read Moreజనవరి 15కల్లా స్టేట్కు బీజేపీ కొత్త చీఫ్
ఆలోపు మండల,జిల్లా అధ్యక్షుల ప్రక్రియ పూర్తి పార్టీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో‘సంఘటన్ పర్వ్’ భేటీ రాష్ట్రం నుంచి హాజరైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి
Read Moreదేశ ఐక్యతే మహాకుంభ్ సందేశం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ ఐక్యతే మహాకుంభ మేళా సందేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే నెల 13 నుంచి ప్రయాగ్రాజ్లో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. ఇందులో
Read Moreయమునా నదిలో మన్మోహన్ సింగ్ అస్థికలు నిమజ్జనం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు యమునా నదిలో నిమజ్జనం చేశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో మన్మోహన్ సింగ్ ఈ నెల 26న ఢి
Read Moreమహా కుంభమేళాకు సర్వం సిద్ధం.. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాలతో నిఘా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళాకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కుంభమేళా
Read Moreఢిల్లీలో ఆపరేషన్ లోటస్.. ఓటర్ లిస్ట్ మార్చేందుకు బీజేపీ కుట్రలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డార
Read More